విజ్ డమ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : మండలంలోని గాంధీ నగర్లో గల విజ్డమ్ సీబీఎస్ఈ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : మండలంలోని గాంధీ నగర్లో గల విజ్డమ్ సీబీఎస్ఈ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ…
ప్రజాశక్తి-ఆదోని(కర్నులు) :స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 17 ఎస్జిఎఫ్ఐ విభాగం క్రికెట్ పోటీలలో టి. యోధ…
మున్సిపల్ కార్మికుల బిక్షాటన ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి ఐ టి యు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు…
ప్రజాశక్తి చాగల్లు(తూర్పుగోదావరి) : పరిస్థితుల ప్రవావం వల్ల చాగల్లు మండలంలో కొబ్బరి, ఆయిల్ ఫాం తోటలకు రూగోస్ తెల్లదోమ ఉదృతి ఎక్కవగా ఉందని శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు…
ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని ,అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కదులాపురం…
ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : కడియం పోలీసు స్టేషన్ వద్ద ఉన్న బ్యాడ్మింటన్ గ్రౌండ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టోర్నీ నిర్వహించనున్నట్లు సిఐ పివిజి తిలక్ తెలిపారు. ఈ…
ప్రజాశక్తి-పత్తికొండ(అనంతపురం) : ప్రజాశక్తి నూతన సంవత్సర క్యాలెండర్ను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ సిఐ…
చీపురుపల్లి (విజయనగరం) : రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చీపురుపల్లిలో జరిగింది. మేజర్ పంచాయతీ పరిధిలోని గులివిందాడ అగ్రహానికి చెందిన కోట్ల నవీన్…
చింతలపూడి (ఏలూరు) : చింతలపూడి మండలం ఈఒ ఆర్డి కార్యాలయం శిథిలావస్థకు చేరింది. 1975 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నేడు స్లాబ్ పై…