జిల్లా-వార్తలు

  • Home
  • డబ్బు కట్టు.. పోస్టు పట్టు..

జిల్లా-వార్తలు

డబ్బు కట్టు.. పోస్టు పట్టు..

Feb 5,2024 | 23:13

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల పలు ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి చేపడుతున్న నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నా యని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

Feb 5,2024 | 23:12

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఇష్టపడి, కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పిడిఎఫ్‌ ఎంఎల్‌ఎసిలు కెఎస్‌. లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. సోమవారం కాకినాడ అంబెడ్కర్‌…

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 5,2024 | 23:12

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి ప్రజాశక్తి-గుంటూరు : వచ్చేనెల 1వ తేది నుండి 20వ తేది వరకు జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందిగా నిర్వహించాలని…

పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో రాస్తారోకో

Feb 5,2024 | 23:11

ప్రజాశక్తి – చేబ్రోలు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో న్యాయం కోసం మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. చేబ్రోలులోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట రహదారిపై సోమవారం ధర్నా…

రాజధానిలో మోహరించిన పోలీసులు

Feb 5,2024 | 23:10

సిఎం వస్తున్నారనే సమాచారంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై వాహనాలను నిలిపివేసిన పోలీసులు ప్రజాశక్తి – తుళ్లూరు : సోమవారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పోలీసులు…

4 లైన్లు.. 14 ఏళ్లు..!

Feb 5,2024 | 23:09

ప్రజాశక్తి-తెనాలి : ప్రధాన రోడ్లు చిద్రమైపోయాయి. నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క రోడ్డుకూడా మరమ్మతులకుగాని, నిర్మాణానికి గాని నోచుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. దీనికి తోడు ఎంతో…

టిడిపిలో పలువురు నాయకుల చేరిక

Feb 5,2024 | 22:51

ప్రజాశక్తి-కొత్తపేటవానపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు సమక్షంలో పలువురు సోమవారం పార్టీలో చేరారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో…

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

Feb 5,2024 | 22:49

ప్రజాశక్తి-ముమ్మిడివరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు నగర పంచాయతీ పరిధిలోని జిల్లా కార్యాలయాల ప్రాంగణంలో సోమవారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు…

భూ హక్కు చట్టం రద్దు కోసం నిరసన

Feb 5,2024 | 22:48

ప్రజాశక్తి-రామచంద్రపురంభూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రామచంద్రపురం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కులను హరించే…