జిల్లా-వార్తలు

  • Home
  • రిజర్వాయర్‌లో మునిగి బాలుడు మృతి

జిల్లా-వార్తలు

రిజర్వాయర్‌లో మునిగి బాలుడు మృతి

May 14,2024 | 22:58

అభి మృతదేహం ప్రజాశక్తి- కొత్తూరు మండలంలోని పారాపురం రిజర్వాయరులో స్నానానికి వెళ్లిన చీమలవలస అభి (13) మంగళవారం మృతి చెందాడు. బూర్జ మండల కేంద్రానికి చెందిన శ్రీహరి…

స్ట్రాంగ్‌రూముల్లో ఇవిఎంలు

May 14,2024 | 22:53

స్ట్రాంగ్‌రూమ్‌కు వేస్తున్న సీల్‌ మూడంచెల భద్రత ఏర్పాటు ప్రజాశక్తి – ఎచ్చెర్ల పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన ఇవిఎంలను భారీ పోలీసు బందోబస్తు…

క్రాస్‌ ఓటింగ్‌ కలవరం..!

May 14,2024 | 22:46

అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం బిసి సామాజిక తరగతి ఎక్కువ ఓటింగున్న స్థానాల్లో మరింత ప్రభావం పడే అవకాశం గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే ప్రజాశక్తి – భీమవరం…

భవితవ్యం.. భద్రం..!

May 14,2024 | 22:44

ఏలూరు జిల్లాలో 83.65 శాతం, పశ్చిమలో 82.60 శాతం పోలింగ్‌ పలుచోట్ల అర్ధరాత్రి వరకూ సాగిన ఓటింగ్‌ స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరిన ఇవిఎంలు ఏలూరు, భీమవరంల్లో మూడంచెల…

తాడిపత్రి రణరంగం

May 14,2024 | 22:37

తాడిపత్రిలో రాళ్లు రువ్వుకుంటున్న టిడిపి వైసిపి మద్దతుదారులు      తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి నియోజకవర్గ కేంద్రం రణరంగాన్ని తలిపిస్తోంది. టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య…

ఇవిఎంల అప్పగింతలో అగచాట్లు

May 14,2024 | 22:31

మధ్యాహ్నం 12గంటల వరకు ఇవిఎంల తరలింపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ తిరుగుముఖంలో బస్సులు లేక అగచాట్లు అర్ధరాత్రి రహదారిపై పడిగాపులు లెండీ కళాశాల నుంచి…

అప్పన్నపేటలో 18 గంటల పాటు పోలింగ్‌

May 14,2024 | 22:26

ప్రజాశక్తి భోగాపురం : మండలంలోని భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్‌ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌…

‘దొర’తనమా?.. సంధ్యా’రాణి వాసమా’

May 14,2024 | 22:20

ప్రజాశక్తి – సాలూరు : ఎన్నికల పోలింగ్‌ ముగియ డంతో గెలుపు ఓటములపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది. నియోజకవర్గంలో…

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

May 14,2024 | 22:18

ప్రజాశక్తి-పార్వతపురంరూరల్‌ : నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి అభ్యర్థులు విజయం తమదేనంటే కాదు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో…