జిల్లా-వార్తలు

  • Home
  • జగన్‌పాలనలో సమన్యాయం : వైసిపి

జిల్లా-వార్తలు

జగన్‌పాలనలో సమన్యాయం : వైసిపి

Apr 30,2024 | 22:39

రోడ్‌షోలో దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి                   బుక్కపట్నం : జగన్మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పాముదుర్తి వెంకటాపురం గ్రామాలలో…

వైసిపి, టిడిపిని ఇంటికి సాగనంపుదాం..

Apr 30,2024 | 22:28

వై.మధుసూదన్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు ప్రజాశక్తి-వజ్రకరూరు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్రంలోని బిజెపికి కుమ్ముకాస్తున్న రాష్ట్రంలోని వైసిపి, టిడిపి నాయకులను సాగనంపి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుందామని ఆ…

ఆదరిస్తే గండికోట నుంచి నీరు తెస్తాం..

Apr 30,2024 | 22:27

మహిళతో మాట్లాడుతున్న బండారు శ్రావణిశ్రీ ప్రజాశక్తి-పుట్లూరు వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే గండికోట నుంచి నీరు తీసుకొచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని టిడిపి ఎమ్మెల్యే…

జగన్‌తోనే నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి

Apr 30,2024 | 22:26

మాట్లాడుతున్న వైసిపి ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ ప్రజాశక్తి-అనంతపురం సిఎం జగన్‌తోనే నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమని వైసిపి అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి…

పెద్దకొడుకుగా వచ్చా..ఆశీర్వదించండి..: విశ్వ

Apr 30,2024 | 22:26

విశ్వేశ్వరరెడ్డికి గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు ప్రజాశక్తి-వజ్రకరూరు’ నియోజకవర్గ పెద్ద కొడుకుగా మీ ముందుకు వచ్చా.. ఆదరించి ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా..’…

హై 5యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలికి నంది అవార్డు

Apr 30,2024 | 22:18

ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : వాసవి జాగృతి ఇంటర్నేషనల్‌ ఫౌండర్‌, మెంబర్‌, హై5 యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు కొల్లిపర అనసూయ సోమవారం రాత్రి ఢిల్లీ రాజ్‌ భవన్‌లో…

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

Apr 30,2024 | 22:17

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బాలాజీ ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ప్రతినిధులు అభ్యర్థులు సహకరించాలని…

హోరెత్తుతున్న ప్రచారం…

Apr 30,2024 | 22:16

ఓటర్లను ఆకట్టుకునే పనిలో వైసిపి, టిడిపి, సిపిఎం వినూత్న రీతిలో సెంట్రల్‌లో ఇండియా వేదిక పార్టీల ప్రచారం రెండు సార్లు నియోజకవర్గాన్ని చుట్టి వచ్చిన సిపిఎం అభ్యర్ధి…

విజయవాడలో విషాదం

Apr 30,2024 | 22:14

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు విజయవాడ నగరంలో విషాదం…