స్పీకర్ దృష్టికి పలు సమస్యలు
స్పీకర్కు సమస్యను చెప్తున్న వసంతరావు ప్రజాశక్తి- సరుబుజ్జిలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రజలు కోరారు. శుక్రవారం మండలంలో…
స్పీకర్కు సమస్యను చెప్తున్న వసంతరావు ప్రజాశక్తి- సరుబుజ్జిలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రజలు కోరారు. శుక్రవారం మండలంలో…
ప్రజాశక్తి – అమలాపురం పెండింగ్ వేతనాలు ఇవ్వాలంటూ ఎపి సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధర్యంలో ఉద్యోగులు ఆవేదన దీక్ష, మానవహారం…
ఆటోను తోస్తున్న స్థానికులు గర్భిణులకు తప్పని అవస్థలు ప్రజాశక్తి- బూర్జ దశాబ్దాల కాలంగా పక్కా రహదారికి నోచుకోక అనునిత్యం నడకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రోడ్డుకష్టాలు…
నానుతున్న వరి పనలు, ముంపులోనే చేలు నీటమునిగిన పంలను పరిశీలించిన అధికారులు ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు జిల్లాలో వరిచేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. వరిపనలు కుళ్లిపోయే స్థితికి…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…
ప్రజాశక్తి-టంగుటూరు: బాపట్లలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. టంగుటూరులోని…
ప్రజాశక్తి-శింగరాయకొండ: టిడిపి మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంట పాడు పంచాయతీలో బాబు ష్యూరిటీ,…
మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రజాశక్తి – శ్రీకాకుళం ఈనెల 20వ తేదీలోగా క్లయిమ్లను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. ఇఆర్ఒలు, ఎఇఆర్ఒలతో కలెక్టరేట్ నుంచి…
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా తుపాను వస్తుందని ముందుగా తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదు.…