జిల్లా-వార్తలు

  • Home
  • సీఈవో సమీక్షలో పల్నాడు కలెక్టర్

జిల్లా-వార్తలు

సీఈవో సమీక్షలో పల్నాడు కలెక్టర్

Feb 10,2024 | 14:15

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎన్నికల సంక్షిప్త సమాచారంపై జిల్లా కలెక్టరేట్ లో ఎస్.ఆర్ వీడియో కాన్ఫరెన్స్ శంకరన్ హాల్లో సమావేశంలో జిల్లా ఎన్నికల సమాచారాన్ని…

వృత్తివిద్యపై అవగాహన ఉండాలి 

Feb 10,2024 | 14:11

ప్రజాశక్తి-ఆలూరు: విద్యార్ధులకు విద్యతో పాటు వృత్తి విద్య పై అవగాహన కలిగి ఉండాలని వృత్తి విద్యా శిక్షకులు ప్రకాష్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవరావు,ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వీరేష్…

పాలవెల్లువా మహిళలల్లో అవగాహన ఏది 

Feb 10,2024 | 14:07

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఐకెపి కార్యాలయంలో ఏపీఎం నిర్లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవగాహన కల్పించడంలో మండల మహిళా సమైక్య అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది…

టిప్పర్లతో తిప్పలు…

Feb 10,2024 | 13:28

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కడవకల్ గ్రామ సమీపంలోని, పంట పొలాలలోని నల్ల మట్టిని, ఇతర గ్రామాలలోని పంట పొలాలకు టిప్పర్లు ట్రాక్టర్ల…

ప్రమాద రహిత జిల్లాగా విశాఖ రూపుదిద్దుకోవాలి : కలెక్టర్‌ మల్లిఖార్జున

Feb 10,2024 | 13:06

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌ ఆకాంక్షించారు. ఆర్‌.కె.బీచ్‌ దగ్గర గల కాళీమాత…

ప్రమాదపు అంచున జ్యోతిరావు పూలే విద్యార్థులు

Feb 10,2024 | 12:44

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రమాదపు అంచున ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే పాఠశాల ప్రక్కనే…

వాలీబాల్ విజేతలకు బహుమతులు

Feb 10,2024 | 12:40

అందజేస్తున్న ఎస్ ఐ మనోజ్ కుమార్ రూఢకోటలో సిఆర్పిఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్  ప్రజాశక్తి-పెదబయలు : గిరిజన యువకుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సిఆర్పిఎఫ్…

భవన నిర్మాణ కార్మికులకు సాయం

Feb 10,2024 | 12:36

 25 కేజీల బియ్యం, 1000 రూపాయలు ఆర్థిక సాయం ప్రజాశక్తి: మండలంలో జుజ్జూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో షేక్ రాబి మృతి చెందారు. ఆదమలి సీనియర్ తాపీ…

ధవలేశ్వరం గ్రామంలో మంత్రి వేణు పర్యటన

Feb 10,2024 | 12:29

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరం గ్రామంలో రూరల్ కోఆర్డినేటర్ మంత్రి వేణు ధవళేశ్వరం లక్ష్మీ జనార్ధన స్వామి కాలనీలో జరుగుతున్న శానిటేషన్ పనులను గమనించడం జరిగింది. అదేవిధంగా…