దిబ్బలపాలెం సమీపాన చిరుత సంచారం?
గ్రామస్తుల్లో ఆందోళన పులిని చూసామంటున్న కొంతమంది యువకులు ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని దిబ్బలపాలెం సమీపాన చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత పులితో పాటు దాని…
గ్రామస్తుల్లో ఆందోళన పులిని చూసామంటున్న కొంతమంది యువకులు ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని దిబ్బలపాలెం సమీపాన చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత పులితో పాటు దాని…
పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల వేడుకోలు ప్రజాశక్తి – ఆగిరిపల్లి సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ముగియటం, ఫలితాలు వెలువడటానికి 20 రోజులు…
వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో ఆందోళన ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికల ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. గెలుపోటములపై సమీక్షలు దాదాపు ముగిశాయి. ఎవరి ధీమాల్లో…
కలెక్టర్కు అభినందనలు తెలిపిన ఎపి ఎన్జిఓస్ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువగా…
అంచనాల్లో తల మునకలు ప్రజాశక్తి-గజపతినగరం : గజపతి నగరం నియోజక వర్గంలో వైసిపి, టిడిపి అభ్యర్థులు గెలుపు అవకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్…
వ్యవసాయ అధికారిణి ఉషారాణి ప్రజాశక్తి – భీమడోలు మండల పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ కార్యక్రమం పూర్తయిందని వ్యవసాయ అధికారిణి ఉషారాణి తెలిపారు.…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రపంచ రక్తపోటు దినోత్సోవం సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డిఎంహెచ్ఒ ఎస్.భాస్కరరావు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో ఎన్నికల పోలింగ్ విజయవంతం చేసినప్పటికీ, విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో…