జిల్లా-వార్తలు

  • Home
  • ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య

జిల్లా-వార్తలు

ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య

May 21,2024 | 10:04

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన బోరా దుర్గ (38) ఈరోజు…

బండ్లపల్లి రోడ్డులో పోలీసుల శ్రమదానం – కంపచెట్లు తొలగింపు

May 21,2024 | 09:48

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామనికి వెళ్లే రోడ్డుకు ఇరువైపుల అడ్డంగా ఉన్న కంప చెట్లను మంగళవారం ఉదయం సింగనమల్ల సిఐ శ్రీధర్‌…

విశాఖ జిల్లా అంగన్వాడి యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు వై.తులసి హఠాన్మరణం

May 21,2024 | 09:33

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : ఎపి అంగన్వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి సోమవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. తులసి మరణం యూనియన్‌…

డబ్బులిస్తాం.. మీ ఓటు మాకే..ఉద్యోగులకు వైసిపి హుకుం నగదును గోశాలకు ఇచ్చిన ఉద్యోగులు

May 20,2024 | 23:48

డబ్బులిస్తాం.. మీ ఓటు మాకే..ఉద్యోగులకు వైసిపి హుకుం నగదును గోశాలకు ఇచ్చిన ఉద్యోగులుప్రజాశక్తి- పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక్కో పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.3వేలు…

సుందరయ్య ఆశయసాధనకు పోరాడుదాం

May 20,2024 | 23:47

ప్రజాశక్తి -యంత్రాంగం పీడిత ప్రజల ప్రియతమ నేత, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పోరాడుదాం అని పలు చోట్ల సభల్లో…

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి ఇసుక రీచ్‌లను పరిశీలించిన జెసి శ్రీనివాసులు

May 20,2024 | 23:47

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి ఇసుక రీచ్‌లను పరిశీలించిన జెసి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: ఓజి కుప్పం ఇసుక రీచ్‌ నుంచి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని…

విద్యుత్తు అధికారుల దాడులు

May 20,2024 | 23:45

విద్యుత్తు అధికారుల విస్తత్త దాడులుప్రజాశక్తి- కార్వేటినగరం విద్యుత్‌ చోరీపై అధికారులు విస్తత్త దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు విజిలన్స్‌ విభాగం ఈఈ బాలాజీ తెలిపారు. సోమవారం…

మధ్యవర్తిత్వంపై శిక్షణ ప్రారంభం

May 20,2024 | 23:45

 ప్రజాశక్తి-లీగల్‌ : జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ…

పంటలపై ఏనుగుల దాడి

May 20,2024 | 23:44

పంటలపై ఏనుగుల దాడిప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండలంలోని కుప్పనపల్లి, కడపనతం, పాతపేట గ్రామాలలో ఆదివారం రాత్రి రెండు ఏనుగులు పంటలపై దాడి తిని, తొక్కి నాశనం చేశాయి. తిమ్మరాయప్పగారి…