జిల్లా-వార్తలు

  • Home
  • రైతు, కార్మిక వ్యతిరేక మోడీనీ ఓడించండి

జిల్లా-వార్తలు

రైతు, కార్మిక వ్యతిరేక మోడీనీ ఓడించండి

Mar 18,2024 | 16:37

ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు గణేష్‌ పండా ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రైతు,కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ, బిజెపి పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఏఐఎఫ్‌టియు…

జనవాసాల్లోకి చుక్కల దుప్పి

Mar 18,2024 | 15:55

ప్రజాశక్తి-కోట : కోట మండలం విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల్లోకి అకస్మాత్తుగా చుక్కల దుప్పి రావడం జరిగింది.తరచుగా ప్రతి ఏడాది ఎండాకాలంలో చుక్కల దుప్పిలు జనవాసాల్లోకి రావడం…

బలవంతపు రిటైర్మెంట్ ఆపాలి

Mar 18,2024 | 15:42

ప్రజాశక్తి – రణస్థలం : శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలో బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. 30 సంవత్సరముల…

అనుమతి లేకుండా బ్యానర్లు పెట్టరాదు 

Mar 18,2024 | 14:52

రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్ ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చించని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు,…

ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించిన నివేదిత

Mar 18,2024 | 14:40

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలంలో  ఉగ్గిని పాలెం పరవాడ పాలెం , జమొదులుపాలెం  గ్రామాల్లో  ఉపాధి కూలీలతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో…

10వ తరగతి విద్యార్థినికి అస్వస్థత

Mar 18,2024 | 14:36

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నరసాపురం మండలంలోని ఎల్ బి చర్ల గురుకుల పాఠశాల లో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి…

పశ్చిమ సీటుకై జనసేన నిరసన

Mar 18,2024 | 14:33

పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులు ప్రజాశక్తి-వన్ టౌన్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సీటును ఆ పార్టీ పశ్చిమ ఇన్చార్జి, నగర…

వెంకటేశ్వర్లుకు సిపిఎం నేతల నివాళి

Mar 18,2024 | 13:26

ప్రజాశక్తి-టంగుటూరు: మండలంలోని ఎం నిడమలూరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు పిడుగురాళ్ల వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు,…

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Mar 18,2024 | 13:21

ప్రజాశక్తి-భీమవరం : ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు కోరారు. భీమవరం సబ్ ట్రెజరీ…