జిల్లా-వార్తలు

  • Home
  • ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎఇ- రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం

జిల్లా-వార్తలు

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎఇ- రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం

Apr 30,2024 | 21:17

ప్రజాశక్తి-మదనపల్లె రైతు వద్ద రూ.35 వేలు లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఎఇ పట్టుబడ్డారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియో జకవర్గం కురబలకోట మండ లం చింతపల్లెకు…

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎఇ- రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం

Apr 30,2024 | 21:16

ప్రజాశక్తి-మదనపల్లె రైతు వద్ద రూ.35 వేలు లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఎఇ పట్టుబడ్డారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియో జకవర్గం కురబలకోట మండ లం చింతపల్లెకు…

సత్ప్రవర్తనతోనే భవిష్యత్తు

Apr 30,2024 | 21:16

 ప్రజాశక్తి- బొబ్బిలి:  సత్ప్రవర్తనతో మంచి భవిష్యత్తు ఉంటుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ అన్నారు. స్థానిక సబ్‌జైలును మంగళవారం జడ్జి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఖైదీలతో…

సిఎం సభ ఏర్పాట్లు పరిశీలన

Apr 30,2024 | 21:15

 ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల సభ ఏర్పాట్లను వైసిపి ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్‌…

ఎంఆర్‌పి రేట్లపై నిఘాజిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్రనాయక్‌

Apr 30,2024 | 21:14

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాల ఎంఆర్‌పి రేట్ల పై కూడా నిఘా ఉంచినట్లు అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం నోడల్‌ అధికారి…

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

Apr 30,2024 | 21:14

ప్రజాశక్తి – గజపతినగరం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గల స్ట్రాంగ్‌ రూమ్‌లను, మర్రివలస 60, మరుపల్లి 70, 71, 72 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల…

ఎంఆర్‌పి రేట్లపై నిఘాజిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్రనాయక్‌

Apr 30,2024 | 21:13

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాల ఎంఆర్‌పి రేట్ల పై కూడా నిఘా ఉంచినట్లు అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం నోడల్‌ అధికారి…

ప్రజా సంకల్పయాత్ర హామీల అమలేది?

Apr 30,2024 | 21:12

ప్రజాశక్తి- బొబ్బిలి : గత ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో ప్రజలు, కార్మికులు, రైతులకు ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారని ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌…

ప్రయివేట్‌ ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరి

Apr 30,2024 | 21:12

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ప్రయివేటు ఆస్పత్రుల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం డిపిఎంఒ డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, డిఎన్‌ఎంఒ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిలతో…