జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటిలో తగుమోతాదులోనే క్లోరిన్‌

జిల్లా-వార్తలు

తాగునీటిలో తగుమోతాదులోనే క్లోరిన్‌

Feb 12,2024 | 00:33

తాగునీటి నమూనాలు పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు జిఎంసి పటిష్ట చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఆదివారం…

సమ్మె ఒప్పంద హామీలు అమలు చేయాలి

Feb 12,2024 | 00:31

సమావేశంలో మాట్లాడుతున్న దీప్తి మనోజ ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీల సమ్మె విరమణ సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు సంబంధించిన జిఒలు వెంటనే విడుదల…

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరిక

Feb 12,2024 | 00:31

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరికప్రజాశక్తి -శాంతిపురం: కుప్పం నియోజకవర్గ వైసిపి సీనియర్‌ నాయకుడు, శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన ఆవుల గోపి ఆదివారం ప్రదేశ్‌ కాంగ్రెస్‌…

అన్ని వయస్సుల వారిలోనూ మానసిక సమస్యలు

Feb 12,2024 | 00:31

మాట్లాడుతున్న డాక్టర్‌ ఎన్‌.ఉమాజ్యోతి ప్రజాశక్తి – గుంటూరు : నేటి సమాజ పరిస్థితులు అన్ని వయసుల వారిలో మానసిక సమస్యలు, రుగ్మతలకు కారణమవుతున్నాయని గుంటూరు ప్రభుత్వ సమగ్ర…

ముగిసిన కొండవీడు ఫెస్ట్‌

Feb 12,2024 | 00:30

హెలీరైడ్‌లో మంత్రి విడదల రజిని, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి – యడ్లపాడు, చిలకలూరిపేట : యడ్లపాడు మండలంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న ఫెస్ట్‌ నేపథ్యంలో ఆదివారం…

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Feb 12,2024 | 00:29

యువతకు జీవనోపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం- డిప్యూటీ సీఎం నారాయణస్వామిప్రజాశక్తి – కార్వేటినగరం: యువతీ, యువకులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి

Feb 12,2024 | 00:23

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారిఇంటర్వ్యూప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపొందించేందుకు కషి చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ…

నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం

Feb 12,2024 | 00:21

నియంత జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంప్రజాశక్తి- తిరుపతి (మంగళం) : రాజశేఖర్‌రెడ్డి బిడ్డ తెలంగాణలో ఓ నియంతను గద్దె దించడం జరిగిందని, ఏపీలో ఉన్న మరో నియంత…

ఎన్నికల విధులకు సమాయత్తం కావాలి – ఎస్‌పి పి జాషువా

Feb 12,2024 | 00:15

ఎన్నికల విధులకు సమాయత్తం కావాలి – ఎస్‌పి పి జాషువాప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: ఎన్నికల విధులకు అధికారులు సమాయత్తం కావాలని ఎస్‌పి పి జాషువా సూచించారు. జిల్లా…