జిల్లా-వార్తలు

  • Home
  • ఉద్యోగుల ‘సమగ్ర’ నిరసన

జిల్లా-వార్తలు

ఉద్యోగుల ‘సమగ్ర’ నిరసన

Dec 20,2023 | 01:00

ప్రజాశక్తి-కంభం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలిపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 16 నుంచి…

జగన్‌ పర్యటన ఎవరి కోసం?

Dec 20,2023 | 00:59

ప్రజాశక్తి- చింతపల్లి:ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనరస డిమాండ్‌ చేశారు. చింతపల్లి మండల…

బెదిరేది లేదు..

Dec 20,2023 | 00:57

ప్రజాశక్తి- యంత్రాంగంఅంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా అదిరేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. అల్లూరి జిల్లాలో పలు చోట్ల అంగన్వాడీల వంటా వార్పు,…

బతుకుపోరు బాటలో అంగన్‌వాడీలు

Dec 20,2023 | 00:52

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం కనిగిరి పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాన్ని…

విత్తనశుద్ధితో తెగుళ్ల బారి నుంచి రక్షణ

Dec 20,2023 | 00:49

కొత్తపట్నం : విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని ప్రకృతి వ్యవసాయం ఇన్‌ఛార్జి ఇందిర తెలిపారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో…

యర్రగొండపాలెంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 20,2023 | 00:47

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని 20వ బూత్‌ కన్వీనర్‌ పమిడిమర్రి కిశోర్‌ ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను…

మాసికలతో మమ..!లక్ష్మీపురం రోడ్డు పనులు శిలాఫలకం

Dec 20,2023 | 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా గుంటూరులో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం లేదు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ చేపట్టలేదు. రూ.168…

ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి

Dec 20,2023 | 00:11

పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి ప్రజాశక్తి – ఎఎన్‌యు : శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెఐ.వరప్రసాద్‌రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట…

ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటం : సిపిఎం

Dec 20,2023 | 00:09

 మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే అన్ని పార్టీలు, సంఘాలు కలిసి అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని సిపిఎం జిల్లా…