జిల్లా-వార్తలు

  • Home
  • సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల సర్వే

జిల్లా-వార్తలు

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల సర్వే

May 23,2024 | 22:50

ప్రజాశక్తి – భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మే ఒకటి నుండి జూన్ 9వరకు దివ్యాంగుల సర్వే కొనసాగుతుందని ఎంఈఓ నీలం దేవరాజ్ తెలిపారు.…

జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు లేనట్టేనా?

May 23,2024 | 22:48

ప్రజాశక్తి – భట్టిప్రోలు ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో నిర్మించుకుంటున్న గృహాలు బేస్ మెంట్ స్థాయికే పరిమితం అయ్యాయి. గత నాలుగేళ్లుగా జగనన్న కాలనీలో గృహాలు…

నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే చర్యలు

May 23,2024 | 22:48

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణంలోని నాగుల చెరువుకు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే వారిపై చర్యలు తప్పవని మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ హెచ్చరించారు. కనిగిరి…

ఆకట్టుకున్న పోలీసు మాక్‌డ్రిల్‌

May 23,2024 | 22:48

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కౌంటింగ్‌ రోజున శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, ఆర్మ్‌డ్‌ రిజర్వు కేంద్ర పోలీసు బలగాలు తీసుకునే చర్యలపై యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌లో గురువారం…

నిత్యావసరాలు అందజేత

May 23,2024 | 22:47

కొండపి : మండల పరిధిలోని ముక్కోడిపాలెం గ్రామానికి చెందిన కడియం వసంతరావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ఇంటి యజమాని మృతిచెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది.…

చేనేత కార్మికుల ఆత్మ హత్యలు నివారించాలి

May 23,2024 | 22:47

ప్రజాశక్తి -భట్టిప్రోలు చేనేత కార్మికుల ఆత్మ హత్యలను నివారించాలని, ఈపాటికే మృతి చెందిన కార్మికులకు రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారు కార్యాలయంలో చేనేత కార్మిక…

కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి

May 23,2024 | 22:44

ప్రజాశక్తి -హనుమంతుని పాడు : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వర్యం చేసేందకు కుట్ర చేస్తుందని, దాన్ని కూలీలందరూ ఐక్యంగా ప్రతికటించాలని ఎపి వ్యవసాయ కార్మిక…

కొంటేనే దాహార్తి తీరేది..

May 23,2024 | 22:42

– మూతపడిన వాటర్‌ ప్లాంట్లు – తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు – పట్టించుకోని అధికారులు ఆగ్రామం మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉంది. అయినప్పటికీ…

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు

May 23,2024 | 22:34

ప్రజాశక్తి – కాకినాడ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్‌ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌…