జిల్లా-వార్తలు

  • Home
  • అనంతలో వందే భారత్‌ ట్రైన్‌

జిల్లా-వార్తలు

అనంతలో వందే భారత్‌ ట్రైన్‌

Mar 12,2024 | 21:12

అనంతపురం రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ ట్రైన్‌కు జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ, మేయర్‌           అనంతపురం కార్పొరేషన్‌ : వందే భారత్‌ రైలు…

మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి : శ్రావణిశ్రీ

Mar 12,2024 | 21:12

సమావేశంలో మాట్లాడుతున్న బండారు శ్రావణిశ్రీ ప్రజాశక్తి-నార్పల ‘మీ ఇంటి బిడ్డగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నా.. ఆశీర్వదించి చెలిపించండి..’ అంటూ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు.…

ఎన్నికల నిబంధనలు తెలుసుకోవాలి : జెసి

Mar 12,2024 | 21:11

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలు తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక తెలిపారు. ఎన్నికల నిర్వహణపై…

మొక్కజొన్న రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

Mar 12,2024 | 21:11

అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి శ్యాంరెడ్డి సూచించారు.…

పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిద్దాం

Mar 12,2024 | 21:11

ఎన్నికల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌        అనంతపురం : ఎన్నికల కమిషన్‌ సూచనలను పాటించి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు…

వేతనాలు చెల్లించేంత వరకూ ఉద్యమం

Mar 12,2024 | 21:10

అధికారులతో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు ప్రజాశక్తి-కళ్యాణదుర్గం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేంత వరకూ ఉద్యమం ఆగదని సిఐటియు రాష్ట్ర…

పాలకుల నిర్లక్ష్యం వల్లే పూర్తి కాని గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్‌ : సిపిఎం

Mar 12,2024 | 21:09

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : వైసిపి, టిడిపిల నిర్లక్ష్యం వల్లే గుమ్మిడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ పూర్తికాలేదని సిపిఎం సీనియర్‌ నాయకులు మండంగి రమణ ధ్వజమెత్తారు. మండలంలోని బొడ్లగూడలో…

సిఎఎతో ప్రజల ఐక్యతకు విఘాతం : సిపిఎం

Mar 12,2024 | 21:09

సిఎఎకు వ్యతిరేకంగా అనంతపురం టవర్‌క్లాక్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు            అనంతపురం కలెక్టరేట్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న…

ధర్మవరంలో ‘వందేభారత్‌ ట్రైన్‌’

Mar 12,2024 | 21:07

ధర్మవరం రైల్వేస్టేషన్‌లో వందేబారత్‌ ట్రైన్‌ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న యువత       ధర్మవరం టౌన్‌ : ధర్మవరం రైల్వేస్టేషన్‌కు మంగళవారం నాడు వందేభారత్‌ రైలు…