ఉచిత బస్సు ప్రయాణంతో మా పొట్ట కొట్టద్దు
ప్రజాశక్తి – ఉండ్రాజవరం : మండలంలోని ప్యాసింజర్ ఆటోలు సోమవారం ఇంటికే పరిమితమయ్యాయి. మండలంలోని గ్రామాల నుండి నిత్యం సరిహద్దు పట్టణం తణుకు కు సుమారు 1000…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం : మండలంలోని ప్యాసింజర్ ఆటోలు సోమవారం ఇంటికే పరిమితమయ్యాయి. మండలంలోని గ్రామాల నుండి నిత్యం సరిహద్దు పట్టణం తణుకు కు సుమారు 1000…
ప్రజాశక్తి-గొల్లప్రోలు(పిఠాపురం) : శానిటేషన్ వర్కర్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని సిఐటియు నాయకులు నందీశ్వర రావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించాలని శానిటేషన్ వర్కర్స్ చేస్తున్న…
ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన ప్రజాశక్తి – కిర్లంపూడి : పిఠాపురం రూరల్ మండలంలోని గోకివాడ, జగపతి రాజ పురం రైతులు 200 ఎకరాలపైన ఆయకట్టుకు సాగునీరు…
ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎస్మా జీవో 2 ప్రతులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం 27వ…
ప్రజాశక్తి-కొయ్యలగూడెం(ఏలూరు) : మండల కేంద్రంలో రాష్ట్ర, మండల, గ్రామ ఆటో ఒనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించుతుంది అన్న…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : దేశ నిరుద్యోగంలో రాష్టం 24వ స్థానంలో ఉందని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని విద్యాకేంద్రంలో టిడిపి ఆధ్వర్యంలో…
గొడుగులతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-కలకడ: అంగన్వాడీలు వర్షంలోనూ గొడుగులతో మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.మండల కేంద్రమైన కలకడ తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు తమ న్యాయమైన…
ప్రజాశక్తి-యస్.రాయవరం:మండలంలోని పెద గుమ్ములూరు హైస్కూల్లో జిల్లా స్ధాయి చెకుముకి సైన్స్ సంబరాలు జన విజ్ఞానవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 20 మండలాల…
ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో తరగతి భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు, రాజాం ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త కంబాల జోగులుతో కలిసి…