యానాదులకు రెడ్ క్రాస్ సాయం
ప్రజాశక్తి-బాపట్ల: తుపాను కారణంగా అధిక వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న బాపట్ల పట్టణం 3వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన 50 యానాది…
ప్రజాశక్తి-బాపట్ల: తుపాను కారణంగా అధిక వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న బాపట్ల పట్టణం 3వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన 50 యానాది…
ప్రజాశక్తి – పెదబయలు:తపాలా శాఖ కేంద్ర కమిటీ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ పోస్ట్ కార్యాలయ వద్ద తపాలా సిబ్బంది నిరసన చేపట్టారు. సుప్రీం…
ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగంఅంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ వర్కర్లు…
ప్రజాశక్తి-చీరాల: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు హాజరయ్యా రు. మంగళవారం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో…
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో మంగళవారం ఆశా డే జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు జి సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ఆశ…
ప్రజాశక్తి-మార్టూరు రూరల్: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు…
ప్రజాశక్తి-చీరాల: కుంగ్ఫూ, కరాటే స్టేట్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో చీరాల విద్యాసంస్థల విద్యా కిడ్జ్ స్కూల్ విద్యార్థులు 17 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు సాధించారు.…
ప్రజాశక్తి-బల్లికురవ: కూకట్లపల్లి దళితుల భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ముట్టడించారు. తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. తహశీల్దారు సరైన సమాధానం చెప్పకుండా…
రైల్వే వేగన్ వర్క్షాప్ కార్మికుల ధర్నాప్రజాశక్తి -గాజువాక : అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైల్వే వేగన్ రిపేర్ వర్క్షాప్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యాన మంగళవారం వడ్లపూడిలోని…