జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపి జెండా ఆవిష్కరణ

జిల్లా-వార్తలు

టిడిపి జెండా ఆవిష్కరణ

Mar 15,2024 | 23:54

హనుమంతునిపాడు : హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామపంచాయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ఎస్‌సి కాలనీలో టిడిపి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి…

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

Mar 15,2024 | 23:52

ప్రజాశక్తి-ముండ్లమూరు : మండల పరిధిలోని బొప్పూడివారిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన కొనికి వెంకటేశ్వర్లు గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ…

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 15,2024 | 23:45

ప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్‌…

మినరల్‌ వాటర్‌ ప్లాంటు ప్రారంభం

Mar 15,2024 | 23:43

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళల ఆదాయం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో మానవ అభివృద్ధి విభాగం,…

తాగునీటికి అవస్థలు

Mar 15,2024 | 23:41

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని మారు మూల నాన్‌ షెడ్యూలు రొంపల్లి పంచాయతి పరిధి కరకవలస గ్రామంలో తాగునీటి ఎద్దడితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి పథకాలు లేవు. దీంతో,…

సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ

Mar 15,2024 | 23:40

ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని…

రాష్ట్రం కోసం టీడీపీ రావాలి

Mar 15,2024 | 23:22

ప్రజాశక్తి – పొన్నలూరు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కొండపి ఎంఎల్‌ఎ డాక్టర్‌ డోల శ్రీ బాల…

తోటవారిపాలెంలో సచివాలయం ప్రారంభం

Mar 15,2024 | 23:21

ప్రజాశక్తి – చీరాల మండలంలోని తోటవారిపాలెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని, రూ.3.55కోట్లతో గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఎంఎల్‌ఎ కరణం బలరామ కృష్ణమూర్తి,…

స్కౌట్‌ యూనిట్‌ను ప్రారంభించిన డిఇఒ

Mar 15,2024 | 23:18

నరసరావుపేట: స్థానిక శంకర భారతిపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో శుక్ర వారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పాల్గొని భారత స్కౌట్‌,…