జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి అరాచకాన్ని అణిచేందుకు ప్రజలు సిద్ధం

జిల్లా-వార్తలు

వైసిపి అరాచకాన్ని అణిచేందుకు ప్రజలు సిద్ధం

Mar 2,2024 | 23:16

ప్రజాశక్తి – కాకినాడ వైసిపి అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం కాకినాడ…

పంట నమోదు జాబితాపై గ్రామసభ

Mar 2,2024 | 23:15

ప్రజాశక్తి – నగరం మండలంలోని అన్ని గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ కొరకు పంట నమోదు జాబితాలను రైతులు తనిఖీ కొరకు ప్రదర్శించినట్లు ఎఒ…

మోకాళ్లపై హమాలీ కార్మికుల నిరసన

Mar 2,2024 | 23:14

ప్రజాశక్తి – సామర్లకోట ఎగుమతి కూలి రేట్లు పెంపుదల కోసం బేవరేజెస్‌ హమా లీలు చేపట్టిన ఆందోళనలో భాగంగా శనివారం స్థానిక డిపో వద్ద మోకాళ్లపై నిరసన…

సామాజిక రుగ్మతలకు చదువే ఔషధం

Mar 2,2024 | 23:14

ప్రజాశక్తి – నగరం బాలల హక్కుల అమలుకు విఘాతం కలిగిస్తున్న బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా…

ర్యాంప్‌ సర్వే వేగవంతానికి చర్యలు

Mar 2,2024 | 23:13

ప్రజాశక్తి – కాకినాడ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) మెరుగు పరచడం, అభివృద్ధిని వేగవంతం చేసే నిమిత్తం చేపట్టిన ర్యాంప్‌ సర్వేను వేగవంతం చేయాలని…

పిఠాపురంపైనే అందరి చూపూ

Mar 2,2024 | 23:12

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పిఠాపురం నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అసెంబ్లీ స్థానంపై అందరి కన్ను పడింది. కీలక నేతలు…

టిక్కెట్ల టెన్షన్‌

Mar 2,2024 | 23:10

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ఎన్నికల నోటిఫికేషన్‌ సమీపిస్తుండటంతో వైసిపి, టిడిపిల్లో టిక్కెట్ల టెన్షన్‌ మొదలైంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి మూడు స్థానాల్లో అభ్యర్థులను…

వికలాంగులకు అండ

Mar 2,2024 | 23:08

మాట్లాడుతున్న సన్యాసినాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వికలాంగులకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగన్‌ కౌశ్‌ వికాస్‌, రాజ్‌గారి సేతు పథకాలను రూపొందించిందని, వీటిని…

సమీకృత కలెక్టరేట్‌ పనులు వేగవంతం

Mar 2,2024 | 23:06

వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌సమీకృత కలెక్టర్‌ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ మజనీర్‌…