జిల్లా-వార్తలు

  • Home
  • న్యాయవాదిపై ఇంటి యజమాని దాడి

జిల్లా-వార్తలు

న్యాయవాదిపై ఇంటి యజమాని దాడి

Mar 9,2024 | 23:17

మాచర్ల:  పట్టణంలో న్యాయవాది లక్ష్మీనారాయణ కుమార్తె చదువుతున్న పాఠశాలకు సమీపంలో ఆ న్యాయవాది సుమారు రెండేళ్లుగా అద్దె భవనంలో నివసిస్తున్నాడు. తన కుమార్తె పదో తరగతి చదువు…

పోరాటాలతో కేంద్రం మెడలు వంచాలి

Mar 9,2024 | 23:16

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా…

Mar 9,2024 | 23:16

ముగిసిన జాతీయ కార్యశాలప్రజాశక్తి – క్యాంపస్‌ : జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్‌-సర్వీస్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా రెండు వారాల పాటు నిర్వహిస్తున్న జాతీయ…

రూ.2 కోట్ల పత్తి దగ్ధం

Mar 9,2024 | 23:15

ప్రజాశక్తి – యడ్లపాడు : మండలం పరిధి తిమ్మాపురంలోని లక్ష్మీగణపతి జిన్నంగ్‌ మిల్లులో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిల్లును కెవి నారాయణ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా దశబ్దకాలంగా…

లింగోద్బవం… గందరగోళం- ప్రముఖులకే మొదటి ప్రాధాన్యత- సామాన్య భక్తుల తిరుగుబాటు

Mar 9,2024 | 23:15

లింగోద్బవం… గందరగోళం- ప్రముఖులకే మొదటి ప్రాధాన్యత- సామాన్య భక్తుల తిరుగుబాటుప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రంగా భావించే లింగోద్భవం ఎన్నడూ లేని విధంగా గందరగోళంగా మారింది.…

మే 4న ‘కాశీ నగర్‌ 1947’ విడుదల

Mar 9,2024 | 23:14

ప్రజాశక్తి-సత్తెనపల్లి : శ్రీగణేష్‌ దేవి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రకరించిన ‘కాశీ నగర్‌ 1947’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ హైదరాబాదులోని డిజి…

సిపిఎం అభిమాని సత్యాదేవి మృతి

Mar 9,2024 | 23:12

నివాళులర్పిస్తున్న గుంటూరు విజరుకుమార్‌, ఇతర నాయకులు… ఇన్‌సెట్లో సత్యాదేవి (ఫైల్‌) ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండలంలోని మానుకొండు వారిపాలేనికి చెందిన సిపిఎం అభిమాని తియ్యగూర సత్యాదేవి…

రోడ్డు పనులకు బ్రేకులు

Mar 9,2024 | 23:11

అధ్వానంగా తయారైన రహదారి ప్రజాశక్తి – బెల్లంకొండ : ఏళ్ల తరబడి తాము పడుగున్న ప్రయాణ ప్రయాసలు ఇక ఉండబోమని జనం సంతోషించినా అంతరం వారి ప్రయాణం…

కార్పొరేట్‌ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్చొదు : ఎస్‌ఎఫ్‌ఐ

Mar 9,2024 | 23:09

కార్పొరేట్‌ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్చొదు : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి – క్యాంపస్‌ (చంద్రగిరి) కార్పొరేట్‌ విద్యా సంస్థలలో విద్యార్థులను చేర్చొద్దని ఎస్‌ఎఫ్‌ఐ చంద్రగిరి కార్యదర్శి తేజ…