జిల్లా-వార్తలు

  • Home
  • 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి తాగునీరివ్వలేకపోయారు

జిల్లా-వార్తలు

15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి తాగునీరివ్వలేకపోయారు

Apr 8,2024 | 00:07

మాచర్ల: స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి మంచి సాన్ని హిత్యం వుందని, అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోలేక పోయారని, నాలుగు…

మాచవరంలో ‘మేరుగు’ ఎన్నికల ప్రచారం

Apr 7,2024 | 23:56

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని మద్దులూరు గ్రామ పంచా యతీ పరిధిలోని బి మాచ వరం గ్రామంలో ఆదివారం రాత్రి ‘గడప గడపకూ మన నాగార్జున అన్న’ ఎన్నికల ప్రచార…

ఎస్‌ఎస్‌సి స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

Apr 7,2024 | 23:52

ప్రజాశక్తి -పాడేరు: పాడేరులోని తలారసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సి స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటర్‌ను ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ విజయ సునీత…

మండుటెండలో ఉపాధి హామీ పనులు

Apr 7,2024 | 23:51

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఉపాధి హామీ పనులు చేపడుతున్న పని ప్రదేశంలో కూలీలకు కనీస మౌలిక సౌకర్యాలు లేక మండుటెండలో పనులు చేస్తున్నారు. దీంతో, ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు…

ఘనంగా ఉగాది కవి సమ్మేళనం

Apr 7,2024 | 23:50

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం స్థానిక ఒంగోలులోని రాజాపానగల్‌ రోడ్డులోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ ఆవరణలో కవి సమ్మేళనాన్ని…

గిరిజనుల సమస్యలు పరిష్కారం

Apr 7,2024 | 23:49

ప్రజాశక్తి-అరకులోయ:త్వరలో జరగనున్న అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, పార్టీ…

సమ్మె కాలపు వేతనాలు చెల్లించేదెన్నడో?

Apr 7,2024 | 23:48

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: మూడు నెలల క్రితం తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన అంగన్‌వాడి ఉద్యోగులకు సమస్యల పరిష్కారం మాట ఎలా ఉన్నా వేతనాలు కూడా…

బిజెపికి తొత్తు పార్టీలను ఓడించండి

Apr 7,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి బిజెపికి వంత పాడుతున్న పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని ఏపీ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం…

పేదల సంక్షేమానికి కృషి : కరణం

Apr 7,2024 | 23:20

ప్రజాశక్తి-చీరాల : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక ఎంజిహెచ్‌ కాలనీలోని కళ్యాణ మండపంలో…