జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు హక్కు వజ్రాయుధం

జిల్లా-వార్తలు

ఓటు హక్కు వజ్రాయుధం

Jan 25,2024 | 21:23

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ఓటుహక్కుతో మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవచ్చని మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు.…

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

Jan 25,2024 | 21:22

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెసి, ఇతర అధికారులు ప్రదర్శనకు సిద్ధమైన 20 శకటాలు 16 ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్న విద్యార్థులు 254…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

Jan 25,2024 | 21:22

ప్రజాశక్తి-రాయచోటి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్థానిక పోలీసుపరేడ్‌ మైదానం ముస్తాబైంది. శుక్రవారం పోలీసు పరేడ్‌ మైదానంలో 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ…

28 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు : డిఇఒ

Jan 25,2024 | 21:20

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు పట్టణంలోని ఇన్ఫాంట్‌ జీసస్‌ హైస్కూల్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్‌-14…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Jan 25,2024 | 21:20

ఆందోళన చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు…

కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌

Jan 25,2024 | 21:09

ఆర్‌టిసికి ‘పండగ’ 624 ప్రత్యేక బస్సుల ద్వారా రూ.1.21 కోట్ల ఆదాయం ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి సంక్రాంతి పండగ సీజన్‌ ఆర్‌టిసికి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో…

టిడిపి టిక్కెట్‌ ఎవరికో?

Jan 25,2024 | 21:08

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :   త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కురుపాం నియోజకవర్గంలో టిడిపి టికెట్‌ ఎవరికనే చర్చ ప్రతి ఊరూ…

చంద్రబాబు స్క్రిప్టుతో షర్మిల విమర్శలు

Jan 25,2024 | 21:06

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన…

గిరిజనులకు లబ్ధిచేకూర్చేందుకే జిసిసి

Jan 25,2024 | 21:06

ప్రజాశక్తి – భామిని :  అటవీ ఉత్పత్తు లను ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసి, గిరిజనులకు ఆర్థిక లబ్ది చేకూర్చేందుకే జిసిసి అని మేనేజర్‌ డి.కృష్ణ…