జిల్లా-వార్తలు

  • Home
  • మునగోడులో కలెక్టర్‌ పర్యటన

జిల్లా-వార్తలు

మునగోడులో కలెక్టర్‌ పర్యటన

Jan 12,2024 | 23:29

 అమరావతి మండలం మునుగోడులో ఎమ్మెల్యేతో కలిసి పర్యటిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌ ప్రజాశక్తి – అమరావతి, కారంపూడి, నూజెండ్ల : గ్రామోదయం కార్యక్రమంలో భాగంగా పల్నాడు మండలంలోని మునగోడులో…

మాపై ఇంత కక్షసాధింపు ఎందుకు?

Jan 12,2024 | 23:26

వినుకొండ శిబిరంలో మద్దతు తెలుపుతున్న టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం…

అంగన్‌వాడీలకు ప్రజా మద్దతు

Jan 12,2024 | 23:14

ప్రజాశక్తి – విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు శుక్రవారం సమ్మెను కొనసాగించారు. సమ్మె శిబిరాల్లో సంతకాలు సేకరించారు. పలు చోట్ల వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. విశాఖ…

రెవెన్యూ సిబ్బందిపై అసహనం

Jan 12,2024 | 23:12

ప్రజాశక్తి- కోటవురట్లం: రెవెన్యూ అధికారుల పనితీరుపై మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించండి సృష్టించడం చేయవద్దని మాజీ ఎమ్మెల్సీ శుక్రవారం రెవెన్యూ…

పోడు పట్టాలివ్వాలని నిరసన

Jan 12,2024 | 23:10

ప్రజాశక్తి – మాడుగుల: మండలంలో 314 మంది గిరిజనులు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని శుక్రవారం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహశీల్దార్‌ పీవీ రత్నంకు…

టిడిపి నేతల ఆందోళన

Jan 12,2024 | 23:04

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బాబుసాలా, బుంగ పుట్టు పంచాయతీలలో గత మూడు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ చేయలేదని శుక్రవారం తహసిల్దార్‌…

నేడు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌ రాక ముందే చేరుకున్న భువనేశ్వరి

Jan 12,2024 | 22:59

నేడు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌ రాక ముందే చేరుకున్న భువనేశ్వరిప్రజాశక్తి -రామచంద్రపురం (చంద్రగిరి)మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కొంతమంది బంధువులతో కలిసి…

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 12,2024 | 22:47

డీఎంహెచ్‌వో ప్రభావతి దేవిప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రబావతి దేవి అన్నారు. శుక్రవారం జిల్లా హాస్పిటల్‌ చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పంలో…

పరువు నష్టం కేసులో నగరి కోర్టుకు ‘బండారు’

Jan 12,2024 | 22:44

ప్రజాశక్తి-నగరి: వ్యక్తిత్వం గురించి నీచంగా మాట్లాడటంతో మంత్రి ఆర్కేరోజా వేసిన పరువు నష్టం కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శుక్రవారం నగరి కోర్టుకు హాజరయ్యారు. మెజిస్ట్రేట్‌…