జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల ఉద్యోగుల అగచా(పా)ట్లు

జిల్లా-వార్తలు

ఎన్నికల ఉద్యోగుల అగచా(పా)ట్లు

May 12,2024 | 21:26

గుమ్మలక్ష్మీపురం : ఎన్నికల విధుల్లో పోలింగ్‌ నిర్వహణ సామాగ్రి కోసం ఆదివారం కురుపాం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు వచ్చిన ఉద్యోగులకు పాట్లు తప్పలేదు. ఉద్యోగులు చంటి బిడ్డలతో ఎన్నికల…

విశ్రాంతి ఉద్యోగి హత్య

May 12,2024 | 21:25

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని చిన్న శిర్లాం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దళిత కాలనీలో నివాసం ఉంటున్న టిడిపి నేత, విశ్రాంతి కోర్టు ఉద్యోగి ఉత్తరావిల్లి సంగం…

పోలింగ్‌ కేంద్రాలు చేరుకున్న సిబ్బంది

May 12,2024 | 21:24

సీతానగరం  :మండలంలోని 62 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. అయితే కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి ముందస్తుగా మౌలిక సదుపాయాలు మంచినీరు, బాతురూమ్‌, లైటింగ్‌ ఏర్పాట్లు చూస్తున్నట్లు…

నేడే పోలింగ్‌

May 12,2024 | 21:24

సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో అంత్యంత కీలక ప్రక్రియ మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. కడప, అన్నమయ్య జిల్లాలోని రెండు లోక్‌సభ, 13 శాసనసభ స్థానాలకు సోమవారం జరగనున్న…

ఖచ్చితంగా నివేదికలు అందజేయాలి

May 12,2024 | 21:23

ప్రజాశక్తి-విజయనగరం కోట, టౌన్‌: పోలింగ్‌ రోజు ఇచ్చే నివేదికలను ఖచ్చితమైన వివరాలతో, వేగంగా అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు…

నేడే పోలింగ్‌

May 12,2024 | 21:23

సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో అంత్యంత కీలక ప్రక్రియ మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. కడప, అన్నమయ్య జిల్లాలోని రెండు లోక్‌సభ, 13 శాసనసభ స్థానాలకు సోమవారం జరగనున్న…

పోలింగ్‌కు సర్వం సిద్ధం

May 12,2024 | 21:23

గుమ్మలక్ష్మీపురం/కురుపాం: ఓటింగ్‌ కు వేళయింది. ఐదేళ్లకొకసారి వచ్చే అతి పవిత్రమైన, ముఖ్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సోమవారం జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో…

సర్వం సిద్ధం

May 12,2024 | 21:21

ప్రజాశక్తి-బొబ్బిలి : నియోజకవర్గంలో సోమవారం జరిగే పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గంలో 264 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2,31,232 మంది ఓటర్లు…

పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి – నేడు ఓటు వేయనున్న జగన్‌ దంపతులు

May 12,2024 | 21:21

ప్రజాశక్తి పులివెందుల టౌన్‌ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ నుంచి…