జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు ప్రాధాన్యతను గుర్తించండి

జిల్లా-వార్తలు

ఓటు ప్రాధాన్యతను గుర్తించండి

Jan 26,2024 | 00:07

ప్రజాశక్తి – యంత్రాంగం జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం జిల్లాలోని పలు మండలాల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. కాకినాడ యువత ఓటు విలువను గుర్తించి తప్పనిసరిగా…

గిరిజన సమస్యలపై ధర్నా

Jan 26,2024 | 00:06

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్‌ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు: ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ, పెండింగ్‌లో…

గ్రామాల్లో తీర్థ మహోత్సవాలు

Jan 26,2024 | 00:05

ప్రజాశక్తి-చోడవరం మండలంలో అంకుపాలెం గ్రామంలో దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈనెల 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ తీర్థం జరగనున్నది. ఈ…

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Jan 26,2024 | 00:05

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువార పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాశక్తి- యంత్రాంగంరాజమహేంద్రవరం రూరల్‌ ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం, ప్రతి…

విద్యతోనే బంగారు భవిష్యత్తు

Jan 26,2024 | 00:05

: పిఒ ప్రజాశక్తి-డుంబ్రిగుడ:బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ సూచించారు. మండలంలోని కండ్రూం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ 3 లక్షలతో ఆధునికరించిన…

అసైన్డ్‌ భూములపై ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి – కాకినాడ అసైన్డ్‌ భూములు కల్గిన లబ్ధిదారులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు…

18 వార్డులో మంత్రి వేణు ‘గుడ్‌ మార్నింగ్‌’

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ గురువారం 18వ వార్డులోని పలు ప్రాంతాల్లో గుడ్‌ మార్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. కొండావారి వీధి, పాలిక…

గ్రావెల్‌ తవ్వకాలను అరికట్టాలి

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి రాంబిల్లి మండలలోని వెంకయ్యపాలెం గ్రామంలో సముద్ర తీర ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఫారెస్టు భూమిని ఆక్రమించుకున్న భూకబ్జాదారులు సమీపంలో ఉన్న రాంబిల్లి రెవెన్యూ రామకొండ గ్రావెల్‌…

జిల్లాలో 278 సెల్‌ టవర్లు ఏర్పాటు

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి-పాడేరు:మారుమూల గిరిజన గ్రామాలకు నెట్‌ వర్క్‌ సదుపాయాలు కల్పించేందుకు గాను పాడేరు మండలం సలుగు పంచాయతి ఈదులపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విదానంలో జిల్లాలో 278…