ఓటు ప్రాధాన్యతను గుర్తించండి
ప్రజాశక్తి – యంత్రాంగం జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం జిల్లాలోని పలు మండలాల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. కాకినాడ యువత ఓటు విలువను గుర్తించి తప్పనిసరిగా…
ప్రజాశక్తి – యంత్రాంగం జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం జిల్లాలోని పలు మండలాల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. కాకినాడ యువత ఓటు విలువను గుర్తించి తప్పనిసరిగా…
ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు: ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ, పెండింగ్లో…
ప్రజాశక్తి-చోడవరం మండలంలో అంకుపాలెం గ్రామంలో దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈనెల 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ తీర్థం జరగనున్నది. ఈ…
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువార పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాశక్తి- యంత్రాంగంరాజమహేంద్రవరం రూరల్ ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం, ప్రతి…
: పిఒ ప్రజాశక్తి-డుంబ్రిగుడ:బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. మండలంలోని కండ్రూం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ 3 లక్షలతో ఆధునికరించిన…
ప్రజాశక్తి – కాకినాడ అసైన్డ్ భూములు కల్గిన లబ్ధిదారులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను తక్షణమే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ గురువారం 18వ వార్డులోని పలు ప్రాంతాల్లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. కొండావారి వీధి, పాలిక…
ప్రజాశక్తి రాంబిల్లి మండలలోని వెంకయ్యపాలెం గ్రామంలో సముద్ర తీర ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఫారెస్టు భూమిని ఆక్రమించుకున్న భూకబ్జాదారులు సమీపంలో ఉన్న రాంబిల్లి రెవెన్యూ రామకొండ గ్రావెల్…
ప్రజాశక్తి-పాడేరు:మారుమూల గిరిజన గ్రామాలకు నెట్ వర్క్ సదుపాయాలు కల్పించేందుకు గాను పాడేరు మండలం సలుగు పంచాయతి ఈదులపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విదానంలో జిల్లాలో 278…