జిల్లా-వార్తలు

  • Home
  • 40వ రోజు అంగన్‌వాడీల సమ్మె

జిల్లా-వార్తలు

40వ రోజు అంగన్‌వాడీల సమ్మె

Jan 20,2024 | 23:39

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 40వ…

త్వరలో భవానీనగర్‌ రోడ్డు ప్రారంభం

Jan 20,2024 | 23:38

త్వరలో భవానీనగర్‌ రోడ్డు ప్రారంభం తిరుపతి టౌన్‌ : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం పక్కన భవానీనగర్‌ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక…

డాక్టర్ల కలయిక అఃపూర్వంః

Jan 20,2024 | 23:36

డాక్టర్ల కలయిక అఃపూర్వంఃప్రజాశక్తి – తిరుపతి బ్యూరో వారంతా శ్రీ వేంకటేశ్వర మెడికల్‌ కళాశాల 1968 బ్యాచ్‌ డాక్టర్లు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ చదువుకున్నారు.…

‘తాటిపర్తి’ ఆత్మీయ సమ్మేళనం

Jan 20,2024 | 23:35

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: ‘సామాన్య కార్యకర్తనైన నేను జగనన్న ఆశయాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గానికి సేవ చేసేందుకు వైసీపీ అభ్యర్థిగా వచ్చాను, ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని…

దొంగోట్లతో ‘అధికార’ దర్పం

Jan 20,2024 | 23:34

దొంగోట్లతో ‘అధికార’ దర్పంప్రజాశక్తి-తిరుపతి సిటి రాజకీయాలకు రౌడీయుజం తోడయ్యింది. దొడ్డిదారిన అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. గతంలో ఫ్యాక్షనిజం ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు పాల్పడేవారు. తాము…

ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి: రజనీకాంత్‌

Jan 20,2024 | 23:32

ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి: రజనీకాంత్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)2021లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు నమోదు జరిగిందని, దొంగ ఓట్లను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం…

దొంగ ఓట్లపై జనసేన దండయాత్ర

Jan 20,2024 | 23:30

దొంగ ఓట్లపై జనసేన దండయాత్రప్రజాశక్తి- తిరుపతి టౌన్‌తిరుపతిలో సుమారు నలబైవేల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు శనివారం పెద్ద…

సంచలన రాజకీయం చంచలం

Jan 20,2024 | 23:20

నేటి రాజకీయాల్లో ఎన్నికల తరుణంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు సర్వసాధారణమైనావి. అలాంటి తరుణంలో మార్పులు, చేర్పులతో సంచలన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అదే సమయంలో అవి చంలనమవుతున్నాయి. ఆ…

రద్దీగా విశాఖ బస్సులు

Jan 20,2024 | 23:18

నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద బస్సు టిక్కెట్లు తీస్తున్న ప్రయాణికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి పండగ సీజన్‌ ముగియడంతో అంతా నివాస ప్రాంతాలకు పయనమవుతున్నారు. కనుమ మరుసటి రోజు…