ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్జిల్లాలో1762 పోలింగ్ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…