జిల్లా-వార్తలు

  • Home
  • ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

జిల్లా-వార్తలు

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

Jan 2,2024 | 22:55

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌జిల్లాలో1762 పోలింగ్‌ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

విస్తృతంగా లయన్స్‌ క్లబ్‌ సేవలు

Jan 2,2024 | 22:55

ప్రజాశక్తి – తాళ్లరేవులయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ అధికారిక పర్యటనల్లో భాగంగా మండలంలో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత తాళ్లరేవు శ్రీ కేశవ స్వామి…

ఒంటి కాలిపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 2,2024 | 22:54

ప్రజాశక్తి – పెద్దాపురంతమ సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు…

రైతు ఇంటిపై ఏనుగుల దాడి

Jan 2,2024 | 22:53

– పశువులపై దాడి, అరటి తోట ధ్వంసంప్రజాశక్తి- గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేసుపెంట గ్రామంలో మంగళవారం ఉదయం 5గంటలకు ఏనుగులు గుంపు ఊరి పొలిమేర్లులోని రైతు…

సిఎం పర్యటన ఏర్పాట్లపై కమిషనర్‌ సమీక్ష

Jan 2,2024 | 22:52

ప్రజాశక్తి-కాకినాడముఖ్యమంత్రి వైఎస్‌.జగన ్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు మంగళవారం సమీక్షించారు. బుధవారం ఉదయం సిఎం జగన్‌ కాకినాడ రానున్న నేపథ్యంలో చేపట్టనున్న…

హామీలకు ‘ఉరి’

Jan 2,2024 | 22:51

శ్రీ 14వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె శ్రీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగించాలిశ్రీ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సమస్యల…

ఉరితాళ్లతో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

Jan 2,2024 | 22:50

ప్రజాశక్తి-కాకినాడసమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం మెడకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఉద్యోగుల జెఎసి జిల్లా…

డిప్యూటీ సీఎంను అడ్డగించిన అంగన్వాడీలు

Jan 2,2024 | 22:50

కార్వేటినగరం: గత 22 రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మంగళవారం కార్వేటి నగరం జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ…

తాడో పేడో తేల్చుకుంటాం.. తగ్గేదే లే..

Jan 2,2024 | 22:48

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జీతాల పెంపు, గ్రాట్యుటీ చెల్లించాలంటున్నారు. మూడు యూనియన్ల పిలుపు…