జిల్లా-వార్తలు

  • Home
  • మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరసన

జిల్లా-వార్తలు

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరసన

Dec 8,2023 | 00:47

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం అవసరమైతే ప్రత్యక్ష అందోళనలు చేపడతామని…

మృతుల కుటుంబాలకు పరామర్శ

Dec 8,2023 | 00:45

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ భీంపోలు పంచాయితీ పరిధి సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు గల్లంతుతో బాదిత కుటుంబాలను అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, ఎమ్మెల్సీ కుంభ…

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Dec 8,2023 | 00:44

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగంమిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులు, ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పంటలను సిపిఎం, రైతు, ప్రజా సంఘాల నాయకులు గురువారం…

నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

Dec 8,2023 | 00:42

ఈపూర్‌: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు ఆవే దన వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డికి ప్రైవేటు కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ…

సైనికుల సంక్షేమానికి విరాళాలు ఇవ్వండి : కలెక్టర్‌

Dec 8,2023 | 00:42

విరాళం హుండీలో వేస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా…

తుపాను బాధితు రైతులందరికీ పరిహారం ఇవ్వాలి

Dec 8,2023 | 00:41

మంగళగిరి వద్ద పడిపోయిన వరిపైరును పరిశీలిస్తున్న రైతు సంఘం, సిపిఎం నాయకులు ప్రజాశక్తి – మంగళగిరి : తుపాను వలన కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని…

కృష్ణానదికి బురద నీరు వస్తోంది..

Dec 8,2023 | 00:37

కాంట్రాక్టర్ల గ్రీవెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని నగర కమిషనర్‌ కీర్తి…

సిఎం జగన్‌పై టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫిర్యాదు

Dec 8,2023 | 00:35

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి తెనాలి రూరల్‌ : ఇచ్చిన హామీలను విస్మరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందు న్నారని గుంటూరు జిల్లా తెలుగునాడు…

ట్రాఫిక్‌ సిఐగా శోభన్‌ బాబు బాధ్యతలు స్వీకరణ

Dec 8,2023 | 00:34

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శోభన్‌ బాబు పల్నాడు జిల్లా: ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా నరసరావుపేట ట్రాఫిక్‌ సిఐగా బాధ్య తలు స్వీకరించిన…