జిల్లా-వార్తలు

  • Home
  • బూటకపు హామీలు నమ్మకండి

జిల్లా-వార్తలు

బూటకపు హామీలు నమ్మకండి

May 5,2024 | 21:19

ప్రజాశక్తి-విజయనగరం కోట :  వైసిపి, టిడిపి బూటకపు హామీలను ప్రజలు నమ్మవద్దని ఇండియా వేదిక మద్దతుతో పోటీలో ఉన్న కాంగ్రెస్‌ విజయనగరం ఎంపి అభ్యర్థి బొబ్బిలి శ్రీను…

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

May 5,2024 | 21:19

ప్రజాశక్తి-యంత్రాంగం వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన…

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

May 5,2024 | 21:19

ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ కృష్ణకాంత్‌ పాఠక్‌, ఎస్‌ఎ.రామ న్‌ప్రజాశక్తి – ఏలూరు ఎన్నికలు స్వేచ్ఛా యుతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని ఎన్నికల…

శేషగిరి స్ఫూర్తితో విద్యారంగాన్ని కాపాడుకుంటాం

May 5,2024 | 21:15

 ప్రజాశక్తి- విజయనగరంటౌన్‌/శృంగవరపుకోట:  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యారంగ పరిరక్షణకు కృషి చేసిన కె.శేషగిరి ఆశయాలను కొనసాగిస్తామని యుటిఫ్‌ నాయకులు ఉద్ఘాటించారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు…

మోడీ వస్తే అటవీ సంపదంతా అదానీకే

May 5,2024 | 21:13

ప్రజాశక్తి – పాచిపెంట : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే మైనింగ్‌ పేరుతో గిరిజన ప్రాంతాల్లోని అటవీ సంపదంతా అదానీకి అప్పగించేస్తుందని, కావున ప్రజలంతా రానున్న ఎన్నికల్లో…

ఉత్సాహంగా పోస్టల్‌ బ్యాలెట్‌

May 5,2024 | 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఆదివారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్‌ కేంద్రాల్లో…

హామిలిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజం

May 5,2024 | 21:10

మాట్లాడుతున్న వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం టిడిపి అధినేత చంద్రబాబు నైజమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆదివారం…

వడదెబ్బకు గురైన బండారు శ్రావణిశ్రీ

May 5,2024 | 21:09

చికిత్స చేయించుకుంటున్న బండారు శ్రావణిశ్రీ శింగనమల : నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఆదివారం వడదెబ్బకు గురయ్యారు. ఎన్నికల నేపథ్యంలో విరామం లేకుండా ప్రచారంలో…

అవకాశమివ్వండి.. అభివృద్ధి చేస్తా..

May 5,2024 | 21:08

ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి ప్రజాశక్తి-వజ్రకరూరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపు తా.. అంటూ…