జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షం?

జిల్లా-వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షం?

Dec 29,2023 | 22:57

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం ప్రజాశక్తి – పలాస రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షం వహిస్తుందా? దళారుల పక్షం…

విద్యాదీవెనకు రూ.19.55 కోట్లు జమ

Dec 29,2023 | 22:56

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జిల్లాలో విద్యా దీవెన పథకంలో 26,682 విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.19.55 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌…

రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్‌వాడీలకు రూ.300లేనా..!

Dec 29,2023 | 22:55

రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్‌వాడీలకు రూ.300లేనా..!ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కార్మిక…

నేరాలు తగ్గాయి కానీ..

Dec 29,2023 | 22:55

ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరిగాయి దొంగతనాలు కూడా… తగ్గిన రోడ్డు ప్రమాదాలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం…

సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళన

Dec 29,2023 | 22:54

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తాము సైతం ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వాములం అవుతామనిసిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతల హెచ్చరించారు.…

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

Dec 29,2023 | 22:45

ప్రజాశక్తి-కాకినాడప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ రాష్ట్ర సంచాలకులు పి.స్రవంతి కోరారు. నేషనల్‌ గ్రీన్‌ కోర్‌, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ…

సిఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

Dec 29,2023 | 22:43

ప్రజాశక్తి-కాకినాడ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కాకినాడ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ పటిష్టవంతంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన…

డిఎఫ్‌ఎం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Dec 29,2023 | 22:41

ప్రజాశక్తి-కాకినాడజిల్లా మినరల్‌ ఫండ్‌ (డిఎఫ్‌ఎం)తో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో డిఎఫ్‌ఎం నిధులతో కాకినాడ…

ఉద్యోగుల షోకాజ్‌ నోటీసుల దహనం

Dec 29,2023 | 22:35

ప్రజాశక్తి-కాకినాడపది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను అంబేద్కర్‌ విగ్రహం…