రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షం?
సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం ప్రజాశక్తి – పలాస రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షం వహిస్తుందా? దళారుల పక్షం…
సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం ప్రజాశక్తి – పలాస రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షం వహిస్తుందా? దళారుల పక్షం…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జిల్లాలో విద్యా దీవెన పథకంలో 26,682 విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.19.55 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్ డాక్టర్…
రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్వాడీలకు రూ.300లేనా..!ప్రజాశక్తి – తిరుపతి టౌన్, యంత్రాంగం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కార్మిక…
ఎస్సి, ఎస్టిలపై దాడులు పెరిగాయి దొంగతనాలు కూడా… తగ్గిన రోడ్డు ప్రమాదాలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం అంగన్వాడీలు, ఎస్ఎస్ఎ, మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తాము సైతం ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వాములం అవుతామనిసిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు నేతల హెచ్చరించారు.…
ప్రజాశక్తి-కాకినాడప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సంచాలకులు పి.స్రవంతి కోరారు. నేషనల్ గ్రీన్ కోర్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ…
ప్రజాశక్తి-కాకినాడ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ పటిష్టవంతంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన…
ప్రజాశక్తి-కాకినాడజిల్లా మినరల్ ఫండ్ (డిఎఫ్ఎం)తో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో డిఎఫ్ఎం నిధులతో కాకినాడ…
ప్రజాశక్తి-కాకినాడపది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను అంబేద్కర్ విగ్రహం…