జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

జిల్లా-వార్తలు

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Dec 15,2023 | 20:58

 గుమ్మలక్ష్మీపురం /కురుపాం : పాలకొండ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహణకు వెళ్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం నుంచి పాలకొండ…

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

Dec 15,2023 | 20:56

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :   రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు…

  సమీక్షపోలమాంబా… అభివృద్ధి గురించి ఎవరికి మొక్కాలి!

Dec 15,2023 | 20:54

ప్రజాశక్తి – మక్కువ  :  మండలంలోని శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా ప్రభుత్వం గుర్తించినా ఆ దిశగా అభివృద్ధికి నోచుకోలేకపోవడంతో యాత్రికులకు అవస్థలు తప్పడం…

కళ్లకు గంతలు కట్టుకొని అంగన్‌వాడీల నిరసన

Dec 15,2023 | 20:52

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   :  కేంద్రాలను బలవంతంగా తెరవడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింతగా ఉద్యమించి అంగన్వాడీలు విజయం సాధిస్తారని ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి…

ఆశాలపై పోలీసుల నిర్భంధం

Dec 15,2023 | 20:50

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 36 గంటల…

షేక్‌ సాబ్జీ మృతికి నివాళి

Dec 15,2023 | 20:49

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణం పట్ల సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి…

ఆశాలపై పోలీసుల నిర్భంధం

Dec 15,2023 | 20:47

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 36 గంటల…

ముగిసిన ఆశాల 36 గంటల నిరసన

Dec 15,2023 | 20:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు చేపట్టిన 36 గంటల నిరసన ధర్నా, వంటా వార్పు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం…

రెండో రోజుకు తపాలాశాఖ జిడిఎస్‌ ఉద్యోగుల సమ్మె

Dec 15,2023 | 20:33

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  తపాలా శాఖ లో ఉన్న జిడిఎస్‌ ఉద్యోగులకు 8 గంటలు పని దినాన్ని అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిడిఎస్‌…