జిల్లా-వార్తలు

  • Home
  • బరిలో 284 మంది

జిల్లా-వార్తలు

బరిలో 284 మంది

Apr 29,2024 | 23:34

గుంటూరులో అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆర్‌ఒ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుంటూరు, పల్నాడు జిల్లాలో 284…

నిర్లక్ష్య ఫలితం… నీరందని వైనొం

Apr 29,2024 | 23:33

వెన్నెలవలస రిజర్వాయర్‌ ఎండుతున్న జలాశయ ఆయకట్టు భూములు ఆందోళనలో రైతులు ప్రజాశక్తి- సరుబుజ్జిలి మండలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు సరుబుజ్జిలి, బూర్జ…

ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి

Apr 29,2024 | 23:32

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, వేదికపై కాంగ్రెస్‌ అభ్యర్థి చుక్కా చంద్రపాల్‌ ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని…

టిడిపి హామీలను ప్రజలు నమ్మరు

Apr 29,2024 | 23:31

పొన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి/పొన్నూరు : ఎన్నికల ఇచ్చిన హామీలను విస్మరించి…

పెదనందిపాడులో అమరావతి రైతుల ప్రచారం

Apr 29,2024 | 23:28

 పెదనందిపాడు రూరల్‌: మూడు రాజధానులు పేరుతో అమరావతిని ముక్కలు చేయాలని చూసిన వారికి ఓట్లు వేయొద్దని. సోమవారం సాయం త్రం అమరావతి ప్రాంతం నుండి పెదనందిపాడు వచ్చిన…

రూ.29.5 లక్షల నగదు పట్టివేత

Apr 29,2024 | 23:26

పట్టుబడిన నగదు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం కూడలి వద్ద అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యాన డిఎస్‌ఎఫ్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాలు విశాఖ…

ఎన్నికల విధులకు ఎన్‌సిసి కేడెట్స్‌

Apr 29,2024 | 23:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు…

ఉపాధి హామీ కూలి రూ.600 ఇవ్వాలి

Apr 29,2024 | 23:24

వ్యవసాయ కార్మిక సంఘం ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రూరల్‌ ఉపాధి హామీ కూలీలకు రూ.600 కూలి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు…

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : డిఎస్‌పి

Apr 29,2024 | 23:23

ప్రజాశక్తి – నరసాపురం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని డిఎస్‌పి జి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ వారి…