జిల్లా-వార్తలు

  • Home
  • బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి

జిల్లా-వార్తలు

బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి

Mar 26,2024 | 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విజయనగరం కార్పొరేషన్‌ ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి , రామతీర్థం నెల్లిమర్ల మాస్టర్‌ పంపుహౌస్‌ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ…

– నేడు మదనపల్లికి చంద్రబాబు నాయుడు- సిఎఎ, ఎన్‌ఆర్‌సి పట్ల స్పష్టతనిచ్చే అవకాశం

Mar 26,2024 | 21:37

– రాజంపేట నుంచి భారీగా సమీకరణప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబునాయుడు బుధ…

కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి

Mar 26,2024 | 21:36

ప్రజాశక్తి – విజయనగరం కోట: టిడిపి కార్యకర్తలు, నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు…

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

Mar 26,2024 | 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : గజపతినగరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఫిజికల్‌ సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కేతిరెడ్డి వెంకటరమణ మంగళ వారం గుండెపోటుతో తన నివాసంలో మృతి…

– నేడు మదనపల్లికి చంద్రబాబు నాయుడు- సిఎఎ, ఎన్‌ఆర్‌సి పట్ల స్పష్టతనిచ్చే అవకాశం-

Mar 26,2024 | 21:34

రాజంపేట నుంచి భారీగా సమీకరణప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబునాయుడు బుధ వారం…

చప్పిడిపల్లికి తాగునీటి కష్టాలు

Mar 26,2024 | 21:34

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: మండలంలోని చప్పిడిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీరు అందక ట్యాంకర్లతో చాలీచాలని నీళ్లను అందిస్తున్నారని అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం…

బొత్సపై భయమెందుకో?

Mar 26,2024 | 21:34

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైసిపి సీనియర్‌ నేతపై పోటీకి టిడిపి భయపడుతుందా? అందుకే చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతోందా? అంటే…

వాలంటీర్లంటే బాబుకు ఎందుకంత భయం

Mar 26,2024 | 21:34

ప్రజాశక్తి- గజపతినగరం: వాలంటీర్లు అంటే టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రశ్నించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలుండాలి

Mar 26,2024 | 21:33

ప్రజాశక్తి – రామభద్రపురం : పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇఆర్‌ఒ, ఆర్‌డిఒ సాయిశ్రీ ఆదేశించారు. మంగళవారం స్థానిక…