అంగన్వాడీల సమ్మె ఉధృతం
ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్వాడీల సమ్మె రెండో రోజు బుధవారం ఉధృతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల…
ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్వాడీల సమ్మె రెండో రోజు బుధవారం ఉధృతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల…
మండల సమావేశంలో ఎంపిటిసి సభ్యులు హనుమ నిలదీత ప్రజాశక్తి – ఆకివీడు తమ గ్రామంలో శివారు ప్రాంతంలో ఉన్నవారికి ఎంతో కాలంగా మంచినీరు, వీధి దీపాలు లేవని,…
ప్రజాశక్తి – కాళ్ల ఖరీఫ్ పంట బాగా పండింది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చేది. నాలుగు రోజుల్లో పంట భద్రంగా ఇంటికి చేరేది.…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘నేవి యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటు మాకొద్దు.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి. గిరిజనులను ఏజెన్సీ నుంచి తరిమేయాలని కేంద్రంలో మోడీ సర్కార్,…
ప్రజాశక్తి – ముదినేపల్లి ముదినేపల్లిలో మురారి కొండ(43) అనే నిరుపేద ముఠా కూలీగా పని చేస్తూ బుధవారం అకస్మాత్తుగా మర ణించాడు. ఈ వార్త తెలుసుకొన్న డాక్టర్…
ప్రజాశక్తి – భీమవరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు.. వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్యలు.. అనేక రూపాల్లో గోడు వెళ్లగక్కుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునేందుకు…
ప్రజాశక్తి – భీమవరం అంగన్వాడీ కార్మికుల సమ్మె విచ్ఛన్నకర చర్యలు రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్ రారు అన్నారు. అంగన్వాడీ…
ప్రజాశక్తి – తణుకురూరల్ స్కూల్ స్వీపర్లకు 8 నెలల బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక…
ప్రజాశక్తి – పాలకొల్లు వైసిపి ప్రభుత్వంలో రద్దయిన 27 దళిత స్కీములు అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేలా పాలకొల్లు నియోజకవర్గ దళిత ప్రాంతాల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమం…