వరదల్లో భోజనాలు ఖర్చు 23 లక్షలంట..
డిఈ చంద్రశేఖర్ ఆరు లక్షల బిల్లు పెట్టారట మిగతా సొమ్ము 17 లక్షల బిల్లు ఎవరు పెట్టారో తెలియదట ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : కాదేదీ కవితకు అనర్హము…
డిఈ చంద్రశేఖర్ ఆరు లక్షల బిల్లు పెట్టారట మిగతా సొమ్ము 17 లక్షల బిల్లు ఎవరు పెట్టారో తెలియదట ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : కాదేదీ కవితకు అనర్హము…
ప్రజాశక్తి-చల్లపల్లి : మిచౌంగ్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వింతా సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ శుక్రవారం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మిచౌంగ్ తుఫాను కారణంగా నరక నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని రాజంపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి ఘంటా నరహరి…
ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులెవరు అధైర్యపడవద్దని కే.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ…
గుంటూరు : తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం…
జీలుగుమిల్లి (ఏలూరు) : లారీ బోల్తాపడి ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం ఏలూరులో జరిగింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం శివారు జాతీయ రహదారి పై…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: మిచౌంగ్ తుపాను వల్ల పంటనష్టం రోజురోజుకూ పెరుగుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా…
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని, పంట నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని…