ఎన్నికలలో అనుమతులకు సింగిల్ విండో
ప్రజాశక్తి- అనకాపల్లి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులకు వివిధ అనుమతులు పొందేందుకు కలెక్టరు కార్యాలయంలో సింగిల్ విండో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు.…
ప్రజాశక్తి- అనకాపల్లి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులకు వివిధ అనుమతులు పొందేందుకు కలెక్టరు కార్యాలయంలో సింగిల్ విండో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు.…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి పాడేరు వంతాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు నిర్వహించారు.…
ప్రజాశక్తి-అనకాపల్లి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే…
పోలాకి : ర్యాలీ నిర్వహిస్తున్న సంఘాల మహిళలు ప్రజాశక్తి- పోలాకి ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ ఓటు మీ భవిష్యత్ను నిర్ణయిస్తుందని ఎపిఎం జి.రాజారావు…
ప్రజాశక్తి-పాడేరు: మండలంలోని గురగరువు గ్రామాన్ని నాంది ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. బెస్ట్ విలేజ్ బెస్ట్ ఫార్మర్ ఎంపికలో భాగంగా పరిశీలనకు ఈ నాంది ప్రతినిధి బృందం…
ప్రజాశక్తి-చోడవరం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్విఈఈపి, వెలుగు డిపార్టుమెంట్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటింగ్ నమోదు, ఎన్నికల ప్రక్రియపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…
చాకలివాని గుంట ‘మాయం’వేసవిలో మూగజీవాలకు నీరు లేక తిప్పలుప్రజాశక్తి – పిచ్చాటూరు పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో 60 ఏళ్ల క్రితం చాకలివానిగుంటను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.…
కొత్తూరు : మొక్కలు నాటుతున్న కృష్ణారావు, సింహాద్రినాయుడు, విద్యార్థులు ప్రజాశక్తి- నరసన్నపేట స్థానిక ఎల్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సేవా శిబిరం నాల్గవ రోజు…
xప్రజాశక్తి -అనంతగిరి:ప్రజల పక్షాన ఉంటూ సమస్యలపై పోరాడే సిపిఎం బలపరిచిన అరకు పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో. సురేంద్ర…