జిల్లా-వార్తలు

  • Home
  • మోడీ చేతుల్లో దేశం నాశనం

జిల్లా-వార్తలు

మోడీ చేతుల్లో దేశం నాశనం

Feb 17,2024 | 08:43

అనంతపురం టవర్‌ క్లాక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు            అనంతపురం కలెక్టరేట్‌ : కార్మికుల, కర్షకలు, ప్రజా…

భగ్గుమన్న కార్మిక,కర్షకలోకం..!

Feb 17,2024 | 08:41

హిందూపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు            హిందూపురం: బిజెపి అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక…

భగ్గుమన్న కార్మిక,కర్షకలోకం..!

Feb 17,2024 | 08:40

అనంతపురం బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు,కార్యకర్తలు            అనంతపురం : బిజెపి అనుసరిస్తున్న…

రాజధాని ఫైల్స్‌ సినిమాతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు: ఎరిక్షన్‌బాబు

Feb 17,2024 | 00:39

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాజధాని ఫైల్స్‌ సినిమాతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని, ఒక సినిమాకు ముఖ్యమంత్రి భయపడడం చరిత్రలో ఇదే తొలిసారని టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…

ప్రశ్నే ప్రగతికి సోపానం: జనవిజ్ఞానవేదిక

Feb 17,2024 | 00:37

ప్రజాశక్తి-గిద్దలూరు: ప్రశ్నించడం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని జన విజ్ఞాన వేదిక సీనియర్‌ నాయ కులు డాక్టర్‌ భూమా బాల నరసింహారెడ్డి అన్నారు. ప్రజాస్వామిక వాతావరణం లేకుండా…

టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్ట గుల్లి సుబ్బారావుడిఎస్‌సి పేరుతో మోసం : టిడిపిప్రజాశక్తి పాడేరు :- గత నాలుగేళ్లు రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్‌ మొండిచేయి చూపించారని టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్ట గుల్లి సుబ్బారావు ధ్వజమెత్తారు. జీకే వీధి మండలం సంకాడ, దామనపల్లి పంచాయతీలో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ టీచర్ల పోస్టులు 6100 నోటిఫికేషన్‌ జారీ చేసిందని, గిరిజనులకు ఒరిగేదేమీ లేదన్నారు. జీవో 3ని వైయస్సార్‌ ప్రభుత్వం అమలు చేయ లేనందున 87 టీచర్‌ పోస్టులు మన గిరిజనులకు దక్కలేదన్నారు.ఇటువంటి ప్రభుత్వం ఉండటం గిరిజనులకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ఎం.లక్ష్మణరావు, ఎం.నాగేంద్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు మహిళ సిహెచ్‌ నూక రత్నం, మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్‌ ముక్కల మహేష్‌ పాల్గొన్నారు..

Feb 17,2024 | 00:33

>·ప్రజాశక్తి పాడేరు :- గత నాలుగేళ్లు రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్‌ మొండిచేయి చూపించారని టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్ట గుల్లి సుబ్బారావు…

యూటిఎఫ్‌ ఆందోళన

Feb 17,2024 | 00:29

ప్రజాశక్తి -అనంతగిరి:ఏపీ జెఎసి పిలుపు మేరకు మండలంలోని శుక్రవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్‌ లను ధరించి నిరసన చేపట్టారు. ఈ…

వైభవంగా రథ సప్తమి వేడుకలు

Feb 17,2024 | 00:29

ప్రజాశక్తి-మార్కాపురం: తిరుమల తిరుపతి తరహాలో రథసప్తమి వేడుకలు మార్కాపురంలో మాత్రమే జరుగుతాయి. శుక్రవారం నాటి రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షులు…

రూ.191.35 కోట్లతో బడ్జెట్‌ ఆమోదం

Feb 17,2024 | 00:26

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: 2024-2025 సంవత్సరానికి గాను రూ.191.35 కోట్ల అంచనాలతో ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మేయర్‌ గంగాడ సుజాత అధ్యక్షతన కార్పొరేషన్‌…