జిల్లా-వార్తలు

  • Home
  • పెరగని కేటాయింపులు

జిల్లా-వార్తలు

పెరగని కేటాయింపులు

Feb 8,2024 | 00:11

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం శాసనసభలో సమర్పించిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులేమీ చూపలేదు. ఉమ్మడి…

చీడివలసలో తాగునీటి ఎద్దడి

Feb 8,2024 | 00:08

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ చీడీవలస గ్రామంలో దాహం కేకలతో పివిటీజీ ఆదిమజాతి గిరిజనులు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామంలో నెలకొన్న…

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించండి

Feb 8,2024 | 00:06

ప్రజాశక్తి-పాడేరు: మండలాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను తహశీల్దారులు స్వయంగా సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కొత్తగా బదిలీపై వచ్చిన పాడేరు డివిజన్‌ 11 మండలాల…

ప్రజా సంఘాల నేతల గృహ నిర్బంధం

Feb 8,2024 | 00:04

ప్రజాశక్తి -విలేకర్ల బృందం సిహెచ్‌డబ్ల్యులు, ఆశా వర్కర్ల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ సిఐటియు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులకు పోలీసులు…

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

Feb 7,2024 | 23:36

ప్రజాశక్తి- కొత్తపట్నం : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ సమీకత బాలికల వసతి…

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి : కలెక్టర్‌

Feb 7,2024 | 23:35

ప్రజాశక్తి- కొత్తపట్నం : ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామ…

ఆపన్నులకు చేయూత

Feb 7,2024 | 23:34

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆపన్నులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. స్వర్వాంధ్ర వృద్ధాశ్రమంలోని వృద్ధులు, అనాథలు, కుష్టుబాధితులకు…

సమస్యల పరిష్కారమే థ్యేయం

Feb 7,2024 | 23:34

ప్రజాశక్తి-ర్శి : ప్రజా సమస్యలు పరిష్కారమే తమ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌…

ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవం

Feb 7,2024 | 23:32

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మండల పరిధిలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్‌ రంగనాయకులు అధ్యక్షత…