జిల్లా-వార్తలు

  • Home
  • ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

జిల్లా-వార్తలు

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

Nov 29,2023 | 21:31

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌ప్రజాశక్తి – వరదయ్యపాలెం ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం రాత్రి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. 17రోజుల పాటు…

త్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌గా చంద్రశేఖర్‌

Nov 29,2023 | 21:31

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు ట్రిపుల్‌ ఐటి నూతన డైరెక్టర్‌గా ఆచార్య ఎ.చంద్రశేఖర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం చంద్రశేఖర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. వరంగల్‌…

ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన

Nov 29,2023 | 21:30

భీమవరం :కెజిఆర్‌ఎల్‌ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ డే వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ డేను పురస్కరించుకుని…

ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు

Nov 29,2023 | 21:29

ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఓటు తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫారం -7 అందించిన వారిపై క్రిమినల్‌…

‘అసైన్డ్‌’ పెద్దల పరమే..!

Nov 29,2023 | 21:29

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు తీరని అన్యాయం జరగనుంది. పాలకులు తీసుకున్న…

లాభసాటి వరి వంగడాలు సాగు చేయాలి

Nov 29,2023 | 21:29

భీమవరం :రైతులు లాభసాటి వరి వంగడాల సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలు…

‘స్వర్ణముఖి’ ..అదే గతి

Nov 29,2023 | 21:28

‘స్వర్ణముఖి’ ..అదే గతివంతెన కూలి రెండేళ్లుపట్టించుకోని పాలకులువాహన చోదకుల ఇక్కట్లుప్రజాశక్తి – రామచంద్రాపురం తిరుపతికి కూతవేటు దూరంలో స్వర్ణముఖి నదిపై వంతెన.. రెండేళ్ల క్రితం కురిసిన భారీ…

దళితపేటకు శ్మశానవాటిక కేటాయించాలి

Nov 29,2023 | 21:27

ప్రజాశక్తి – గణపవరం అర్థవరం దళితపేటకు ప్రభుత్వం తక్షణం శ్మశానవాటిక కేటాయించాలని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి చిన్నం చిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అర్ధవరం దళితపేటలో…

ఫిర్యాదులపై ఆర్‌డిఒ పరిశీలన

Nov 29,2023 | 21:26

ప్రజాశక్తి – వీరవాసరం మండలంలో పలు ఫిర్యాదుల మేరకు భీమవరం ఆర్‌డిఒ శ్రీనివాసులురాజు క్షేత్రస్థాయిలో పరిశీలించి తహశీల్దార్‌ సుందరాజుకు ఆదేశాలు జారీ చేశారు. వీరవాసరం పశ్చిమ కాలువ…