జిల్లా-వార్తలు

  • Home
  • నాణ్యతలో రాజీపడొద్దు : కమిషనర్‌

జిల్లా-వార్తలు

నాణ్యతలో రాజీపడొద్దు : కమిషనర్‌

Mar 19,2024 | 21:46

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అన్నమయ్య సర్కిల్‌, కష్ణ సర్కిల్‌, పొట్టి శ్రీరాములు సర్కిల్‌, దేవుని కడప రోడ్డు ప్రాంతాలను టౌన్‌ ప్లానింగ్‌ విభాగ అధికారులు, ఆర్‌అండ్‌బి…

గ్రామాల్లో పోలీసుల కవాతు

Mar 19,2024 | 21:46

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు పుట్లూరు : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సిఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహినంచారు.…

27 నుంచి జగన్‌ బస్సుయాత్ర

Mar 19,2024 | 21:45

ప్రజాశక్తి – కడప ప్రతినిధి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. రెండు నెలల కిందటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు…

సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ

Mar 19,2024 | 21:45

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ప్రజాశక్తి-అనంతపురం క్రైం త్వరలో జరగనున్న ఎన్నికల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఎలెక్షన్‌ వింగ్స్‌ సమన్వయంతో సమర్థవంతంగా పని…

కమణీయం.. చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం

Mar 19,2024 | 21:44

చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం ప్రజాశక్తి-ఉరవకొండ ప్రసిద్ధిచెందిన గవిమఠం స్థిత చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం మంగళవారం వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండువగా సాగింది. ఇందులో…

ఉమ్మడి జిల్లాలో భువనేశ్వరి పర్యటన

Mar 19,2024 | 21:43

ప్రజాశక్తి-కడప అర్బన్‌ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మూడ్రోజులపాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన…

ఉమ్మడి జిల్లాలో భువనేశ్వరి పర్యటన

Mar 19,2024 | 21:40

ప్రజాశక్తి-కడప అర్బన్‌ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మూడ్రోజులపాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన…

సిఎఎను వ్యతిరేకిద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం

Mar 19,2024 | 21:39

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దేశ సమైక్యత సమగ్రతకు నష్టం కలిగించే సిఎఎను రద్దు చేసే వరకు పోరాడాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.…

భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి : టిడిపి

Mar 19,2024 | 21:38

ప్రజాశక్తి-పీలేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ప్రజాగళం సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని పీలేరు టిడిపి నాయకులు…