జిల్లా-వార్తలు

  • Home
  • మార్పు కావాలిలో బాలగురువం బాబు

జిల్లా-వార్తలు

మార్పు కావాలిలో బాలగురువం బాబు

Apr 10,2024 | 00:31

ఃమార్పు కావాలిఃలో బాలగురువం బాబుప్రజాశక్తి- నారాయణవనం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని సత్యవేడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ…

Apr 10,2024 | 00:25

సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభంకార్యకర్తలా.. కట్టు బానిసలా… అంటున్న అనుచరులుప్రజాశక్తి- వరదయ్యపాలెం:నియోజకవర్గంలోని మండల ప్రధాన నాయకుల సమన్వయలోపంతో బీటలు వారతున్న సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం అడ్డా. ప్రజల…

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానం

Apr 10,2024 | 00:23

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానంప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈకార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ భూమన…

Apr 10,2024 | 00:21

మండే ఎండలో కూలి పనులుకుటుంబ జీవనం కోసం తప్పదంటున్న కూలీలుప్రజాశక్తి- సోమల: మండలంలో వేసవి కాలం ప్రారంభం నాటి నుంచి సూర్యుడు నిప్పుల కొలిమిలా మారి తన…

ఉత్తుత్తిగా నిధుల విడుదల

Apr 10,2024 | 00:20

లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి (ఫైల్‌) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటో తేదీ నుంచి విడుదల…

ఆద్యంతం అలరించిన నాటికలు

Apr 10,2024 | 00:19

ప్రజాశక్తి – యడ్లపాడు : కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ స్థాయి నాటకోత్సవాలు మూడోరోజైన మంగళశారం మండల కేంద్రమైన యడ్లపాడులో…

32 మందితో బీసీవైపీ తొలి జాబిత..పుంగనూరు సహా మంగళగిరి నుంచి పార్టీ అధినేత పోటీ రాజధాని పరిరక్షణ ధ్యేయంగా మంగళగిరి ఎంపిక

Apr 10,2024 | 00:19

32 మందితో బీసీవైపీ తొలి జాబిత..పుంగనూరు సహా మంగళగిరి నుంచి పార్టీ అధినేత పోటీ రాజధాని పరిరక్షణ ధ్యేయంగా మంగళగిరి ఎంపికప్రజాశక్తి- పుంగనూరు రాష్ట్రంలో రాజకీయ మార్పు,…

శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనం ధ్వంసం

Apr 10,2024 | 00:18

ప్రజాశక్తి – రెంటచింతల : టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరా యలు ప్రచారం వాహనంపై దుండగులు మంగళవారం రాత్రి…

నేడు సిఎం జగన్‌ యాత్ర ఇలా…

Apr 10,2024 | 00:17

పిడుగురాళ్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్‌పి బిందుమాధవ్‌ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా…