జిల్లా-వార్తలు

  • Home
  • ‘మెగా’ సంస్థపై చర్యలు తీసుకోండి

జిల్లా-వార్తలు

‘మెగా’ సంస్థపై చర్యలు తీసుకోండి

Dec 12,2023 | 21:41

‘మెగా’ సంస్థపై చర్యలు తీసుకోండికలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ప్రయాణికులను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న జాతీయ రహదారి నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్‌ సంస్థపై…

స్పందించేవరకూ సమ్మె

Dec 12,2023 | 21:39

స్పందించేవరకూ సమ్మె’సర్కార్‌’పై అంగన్‌వా’ఢ’జిల్లావ్యాప్తంగా నిరసన హోరుసిఐటియు సంఘీభావంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం ‘పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్న సుప్రీంకోర్టు నిబంధనలను జగన్‌ ప్రభుత్వం…

కెజిబివిలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు

Dec 12,2023 | 21:38

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారి                చిలమత్తూరు : స్థానిక కెజిబివిలో కాలంచెల్లిన పాలప్యాకెట్లను వినియోగిస్తున్నారు. సోమవారం కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో మంగళవారం స్థానిక…

పట్టణాల్లో త్వరలో బ్లూకోట్స్‌ : డిఐజి

Dec 12,2023 | 21:28

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు వంటి పట్టణాల్లో ఈవ్‌ టీజింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణకు బ్లూకోట్స్‌ వంటి వాహనాలతో పోలీసులు గస్తీ తిరిగే విధంగా చేస్తామని ఏలూరు రేంజ్‌…

Dec 12,2023 | 21:26

ఏర్పాట్లు పరిశీలించిన ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం రూరల్‌:ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ…

లారీ ఢకొీని ఇద్దరు దుర్మరణం

Dec 12,2023 | 21:24

ప్రజాశక్తి – మొగల్తూరు ట్రక్కు ఆటోను లారీ ఢకొీన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై దారతిప్ప వద్ద సోమవారం అర్థరాత్రి…

ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి

Dec 12,2023 | 16:55

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు): ఈనెల 15,16,17 తేదీల్లో కర్నూలులో జరుగుతున్న ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను,డిసెంబర్ 15 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు పాత…

లక్ష 7 వేల ఓటరు దరఖాస్తుల స్వీకరణ

Dec 12,2023 | 16:38

ఈఆర్వో నాగ నరసింహారావు వెల్లడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రజాశక్తి-కాకినాడ : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ -2024 భాగంగా ఇప్పటివరకు ఫారం 6,7,8 ద్వారా…

కత్తిపూడి శివాలయంలో ఘనంగా మహా కుంభాభిషేకం

Dec 12,2023 | 16:36

ప్రజాశక్తి-శంఖవరం(కాకినాడ) :కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీవిశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారికి ఘనంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు మంగళవారం కార్తీక అమావాస్య సందర్భంగా…