జిల్లా-వార్తలు

  • Home
  • 16న సైన్స్‌ ఫెయిర్‌

జిల్లా-వార్తలు

16న సైన్స్‌ ఫెయిర్‌

Dec 11,2023 | 23:24

ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 16న మండల స్థాయిలో సైన్స్‌ ఫెయిర్‌(విద్యా వైజ్ఞానిక ప్రదర్శన) నిర్వహిస్తున్నట్లు ఎంఇఒలు ఎస్‌.వెంకటేశ్వర్లు, కె.శివాజీ తెలిపారు. స్థానిక…

హాస్టల్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు

Dec 11,2023 | 23:23

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గహాన్ని శింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్‌ చైతన్య కృష్ణ సోమవారం సందర్శించారు. అనంతరం విద్యార్థులకు…

‘లా నేస్తం’ ఉపయోగకరం : జేసీ

Dec 11,2023 | 23:21

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : వత్తిలో స్థిరపడటానికి ప్రభుత్వం అందజేస్తున్న ‘వైఎస్‌ఆర్‌ లా నేస్తం’ యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరమని సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి…

36 గంటల ధర్నాను జయప్రదం చేయండి

Dec 11,2023 | 23:20

ప్రజాశక్తి – యంత్రాంగం ఈ నెల 14 15 తేదీల్లో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లావ్యాప్తంగా…

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

Dec 11,2023 | 23:20

ప్రజాశక్తి-మార్కాపురం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ మార్కాపురం ఏరియా కార్యదర్శి అందె నాసరయ్య…

జీరో ప్రమాదాలు అభినందనీయం: మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌

Dec 11,2023 | 23:22

జీరో ప్రమాదాలు అభినందనీయం: మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌ప్రజాశక్తి-చీమకుర్తి చీమకుర్తి ప్రాంత గెలాక్సీ గనులలో గత ఏడాదిగా జీరో ప్రమాదాలు నమోదు కావడం అభినందనీయమని మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌…

అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం

Dec 11,2023 | 23:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారానికి 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం…

అన్నదాతలపై అలసత్వం

Dec 11,2023 | 23:16

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి తుపాను కారణంగా జిల్లాలో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో నానాపాట్లు పడ్డా రైతున్నలు నేడు…

దెబ్బతిన్న పంటల పరిశీలన

Dec 11,2023 | 23:11

ప్రజాశక్తి-కొనకనమిట్ల: ఆంధ్రప్రదేశ్‌ జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో ఇటీవల మీచౌంగ్‌ తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం పార్టీ…