కశింకోటలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ
ప్రజాశక్తి – కశింకోట : కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, వైద్యాధికారి తిరుపతిరావు ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యం డెంగ్యూ వ్యాధి ని నివారిద్దాం అన్నా నినాదంతో…
ప్రజాశక్తి – కశింకోట : కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, వైద్యాధికారి తిరుపతిరావు ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యం డెంగ్యూ వ్యాధి ని నివారిద్దాం అన్నా నినాదంతో…
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు ప్రజాశక్తి-మచిలీపట్నం : మచిలీపట్నం గురువారం తెలుగుదేశం పార్టీ బందరు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుకు తెల్లవారుజామున గుండెపోటుకు గురైయ్యారు. చికిత్స…
ప్రజాశక్తి-కడప అర్బన్ : ఇ.వి.ఎం. లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా చర్యలను బుధవారం అర్ధరాత్రి ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.…
ప్రజలు, వ్యాపారస్తులు సహకరించండి.. 2వ పట్టణ సిఐ భాస్కర్.. ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల అనంతరం కూడా పల్నాడు జిల్లాలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నరసరావుపేట…
ప్రజాశక్తి-పామూరు: ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను కనిగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పరామర్శిం చారు. కంబాలదిన్నె…
ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలిపారు. బుధవారం సమస్య పరిష్కారం…
ప్రజాశక్తి-కొండపి కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నాటితో 4 రౌండ్ల పొగాకు కొనుగోళ్లు ముగిశాయని గురువారం నుంచి 5వ రౌండ్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని…
ప్రజాశక్తి-కనిగిరి: 85 శాతం పోలింగ్ జరగడం కనిగిరి నియోజకవర్గ చరిత్రలో రికార్డు అని కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పోలింగ్ ప్రక్రియపై…
నన్ను చంపేందుకే చెవిరెడ్డి కుట్రడిశ్చార్జ్ అనంతరం మీడియాతో పులివర్తి నానిప్రజాశక్తి – తిరుపతి, రామచంద్రాపురం:ఓటమి భయంతోనే, తనను చంపేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై హత్యాయత్నం చేశారని…