కూలీలకు కనీస వసతులు కల్పించాలి
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-నాగులప్పలపాడు : మండల పరిధిలోని చదలవాడ ఎస్సి కాలనీకి చెందిన అంబడి నాగేశ్వరరావు కుమారుడు మధు వివాహ వేడుకలు బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివాహ…
– మహిళ మృతి – ఇద్దరికి గాయాలు ప్రజాశక్తి- కనిగిరి మినీ లారీ, వ్యాను ఢకొీన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలకు…
ప్రజాశక్తి – ఇంకొల్లు పావులూరు పొలిమేర ఆంజనేయస్వామి తిరునాళ్ల రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజుతో తిరునాళ్ల ముగియనుంది. రెండు రోజులుగా ఉపన్యాసాలు, హరికథా కాలక్షేపాలు…
ప్రజాశక్తి – వేటపాలెం నేతి తరం, భావిత తరాలకు ఆదర్శనేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యని సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు అన్నారు. మండలంలోని సమైక్యనగర్లో సిపిఎం నాయకులు…
ప్రజాశక్తి – చీరాల జనన, మరణాల నమోదుకు కొత్త మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని కమీషనరు కె చక్రవర్తి సూచించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జనన, మరణ…
సిఎండి, డైరెక్టర్లను కలిసి వ్యతిరేకత వ్యక్తం చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని యాజమాన్యానికి హెచ్చరిక ప్రజాశక్తి -ఉక్కునగరం : ఉక్కు…
ప్రజాశక్తి-పెందుర్తి : సిపిఎం వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య 39వ వర్ధంతి పురస్కరించుకొని స్లీపర్…