జిల్లా-వార్తలు

  • Home
  • 31వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

జిల్లా-వార్తలు

31వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

Jan 11,2024 | 21:32

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 31వ రోజుకు చేరుకుంది.…

అంగన్‌వాడీలకు సర్కారు బెదిరింపులు..!

Jan 11,2024 | 21:31

గుమ్మఘట్టలో అంగన్‌వాడీ కేంద్రం గోడకు షోకాజ్‌ నోటీను అతికిస్తున్న ఐసిడిఎస్‌ సిబ్బంది        అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలపై ప్రభుత్వం బెదిరింపుల పర్వం కొనసాగిస్తోంది.…

వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటా : ఎంపి

Jan 11,2024 | 21:30

మాట్లాడుతున్న ఎంపి తలారి రంగయ్య కుందుర్పి : అధైర్యపడొద్దు అండగా నేను ఉన్నానని కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి, ఎంపి తలారి రంగయ్య వైసిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎంపి…

హడ్డుబంగిలో భవిష్యత్తు గ్యారంటీ

Jan 11,2024 | 21:30

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ”బాబు షఉరిటీ -భవిష్యత్తు గ్యారంటీ ” కార్యక్రమం…

జెఎన్‌టియులో ముగిసిన న్యాక్‌ పీర్‌ కమిటీ సందర్శన

Jan 11,2024 | 21:29

మాట్లాడుతున్న విసి రంగజనార్ధన అనంతపురం : అనంతపురం జెఎన్‌టియులో న్యాక్‌ పీర్‌ కమిటీ సందర్శన గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా విసి రంగజనార్ధన మాట్లాడుతూ అధ్యాపకులు,…

పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం

Jan 11,2024 | 21:29

మాట్లాడుతున్న ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎవరూ వైసిపిని వీడి…

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Jan 11,2024 | 21:28

కరపత్రాలు అందజేస్తున్న టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం రైతులను ఆదుకోవడం తో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛ ార్జి బండారు…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు

Jan 11,2024 | 21:27

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పాడి రైతులు పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మండలంలోని బురదవెంకటాపురం సర్పంచ్‌ బొత్స లక్ష్మి అన్నారు.…

నిరసన తెలిపిన అంగన్‌వాడీలు

Jan 11,2024 | 21:26

ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకున్నది. గురువారం అంగన్వాడీ కార్యకర్తలంతా జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు వేసి తప్పు…