జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే వెల్లడించాలి

జిల్లా-వార్తలు

ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే వెల్లడించాలి

Mar 11,2024 | 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్‌చేస్తూ కోట జంక్షన్‌ వద్ద గల స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్ద సిపిఎం ఆధ్వర్యాన సోమవారం…

అభివృద్ధికి నిదర్శనం పులివెందుల

Mar 11,2024 | 21:07

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/వేంపల్లె/కడపపులివెందుల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శ నీయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన పది…

ఎన్నికల బాండ్లను బహిరంగపరచాలి

Mar 11,2024 | 21:05

ప్రజాశక్తి-మదనపల్లి ఎన్నికల బాండ్లను బహిరంగపరచి నిజా నిజాలు ప్రజలకు తెలపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ…

ప్రణాళిక అనుసరిస్తే తల్లీబిడ్డా క్షేమం : డాక్టర్‌

Mar 11,2024 | 21:04

ప్రజాశక్తి-పీలేరు గర్భిణులు క్రమం తప్పక వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ, తల్లి క్షేమంగా ఉంటారని డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయక్‌ గఠిణీే స్త్రీలకు విజ్ఞప్తి చేశారు.…

విద్యాభివృద్ధికి అధిక నిధులు : మంత్రి పెద్దిరెడ్డి

Mar 11,2024 | 21:03

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె (పుల్లంపేట) దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి…

‘సిద్ధం సభలో జగన్‌ అబద్దాలు చెప్పారు’

Mar 11,2024 | 21:01

ప్రజాశక్తి- గరివిడి : సిద్ధం సభలో జగన్‌ అబద్దాలు చెప్పారని, మద్య నిషేధంలో ప్రజలను మోసం చేశారని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. మండలంలోని…

నవ సమాజ స్థాపనకు ఓటు వజ్రాయుధం

Mar 11,2024 | 21:00

ప్రజాశక్తి- బొబ్బిలి : నవ సమాజ స్థాపనకు ఓటుహక్కు వజ్రాయుధమని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. స్థానిక లోకబందు రెసిడెన్సీలో సోమవారం నా మొదటి ఓటు…

మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి

Mar 11,2024 | 20:59

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఆడది అంటే అబల కాదు అని… సబల అని నిరూపించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత…