మహిళలను గౌరవించాలి: ఆర్డిఒ
ప్రజాశక్తి- బొబ్బిలి : మహిళలను గౌరవించాలని ఆర్డిఒ ఎ.సాయిశ్రీ, ఎంపిపి శంబంగి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం అంతర్జా…
ప్రజాశక్తి- బొబ్బిలి : మహిళలను గౌరవించాలని ఆర్డిఒ ఎ.సాయిశ్రీ, ఎంపిపి శంబంగి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం అంతర్జా…
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శైలజ తనిఖీ చేశారు. ప్రతి ఒక స్కానింగ్ సెంటర్లో రికార్డులను…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : మున్సిపల్ కార్మికులు 16 రోజుల సమ్మె పోరాట సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాతపూర్వకంగా ఇచ్చిన హామీల్లో భాగంగా…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ బిసిల సాధికారతే టిడిపి లక్ష్యమని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి బత్యాల చెంగల్రాయుడు పేర్కొ న్నారు. బుధవారం బత్యాల భవన్లో…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : మండలంలోని వీరనారాయణ పట్టణంలోని సీతమ్మ పేటలలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-రాయచోటి విభిన్నప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో రాయచోటి నియోజకవర్గంలోని విభిన్నప్రతిభావంతులకు బ్యాటరీ…
ప్రజాశక్తి- బొబ్బిలి : రైతులు కోసమే వారపు సంత నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం ఎఎంసి ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వని ప్రారంభోత్సవాలు ఎందుకని నిర్వాసితులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్ని…
ప్రజాశక్తి-సీతంపేట : ప్రశాంతంగా ఎన్నికలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఉండాలని, దీనిలో భాగంగా వాస్తవ వార్తలను మాత్రమే ప్రచురించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి సూచించారు. బుధవారం…