జిల్లా-వార్తలు

  • Home
  • యాదవులకు పదవులిచ్చినా పెత్తందారులదే పెత్తనం: అన్నా రామచంద్రయ్య యాదవ్‌

జిల్లా-వార్తలు

యాదవులకు పదవులిచ్చినా పెత్తందారులదే పెత్తనం: అన్నా రామచంద్రయ్య యాదవ్‌

Mar 27,2024 | 21:58

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థిక మూలాలను చిదిమేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలకు…

ఇంతకీ ఎవురు గెలుస్తారబ్బా..!

Mar 27,2024 | 21:57

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఎలచ్చన్లు…ఎలచ్చన్లు.. అంటా ఉండినాము ఒచ్చేసినాయి …క్యాండేట్లు ఎవురు ఎవురు అనుకుంటా ఉండినాము… క్యాండేట్లు ఒచ్చేసినారు… ఇప్పుడు ఎవురు గెలుస్తారు… ఎవురు గెలుస్తారు అనుకుంటా ఉండారు. క్యాండేట్ల…

అధ్వానంగా పేరంపేట రోడ్డు

Mar 27,2024 | 21:57

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ మండలంలో పేరంపేట వెళ్లే రోడ్డు మార్గం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ద్విచక్ర వాహనదారులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పేరుకే అభివృద్ధి అని…

సుగుణమ్మ పరిస్థితే పనబాక లక్ష్మికి..

Mar 27,2024 | 21:56

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జనసేన, బిజెపితో టిడిపికి పొత్తు ఏళ్ల తరబడి పార్టీలో సీనియర్లుగా ఉండి, టిక్కెట్‌ ఆశించి, ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై తిరగబడిన వారిని…

నిర్లక్ష్యంగా ఉంటే కలెక్టర్‌కు రిపోర్టు చేస్తా

Mar 27,2024 | 21:56

ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విజయసారధి ప్రజాశక్తి – వీరవాసరం మండలంలో వేసవి తాగునీటి యాక్షన్‌ ప్లాన్‌ అమలులో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఇన్‌ఛార్జి…

తిరుపతిలో ‘ఆరణి’ ప్రచారం

Mar 27,2024 | 21:55

ప్రజాశక్తి – తిరుపతి సిటి జనసేన – టిడిపి – బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బుధవారం తిరుపతిలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. కపిలతీర్థం…

నూతన అధ్యాయానికి నాంది పలకాలి

Mar 27,2024 | 21:54

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం విద్యార్థులు విభిన్న ఆలోచనలతో నూతన అధ్యాయానికి నాంది పలకాలని వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ (బెంగుళూర్‌) రితికుమారి సూచించారు. ఎపి…

ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు చేయాలి : కలెక్టర్‌

Mar 27,2024 | 21:53

ప్రజాశక్తి – భీమవరం ప్రభుత్వాసుపత్రుల్లోనే నూరు శాతం ప్రసవాలకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో మాతృమరణాలపై కమిటీ సభ్యులతో…

సిద్ధం కండి.. జగన్‌ను ఓడించండి

Mar 27,2024 | 21:52

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పలమనేరు ‘యాభై ఏళ్లకే బీసీలకు పింఛన్‌’ ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో…