జిల్లా-వార్తలు

  • Home
  • రైతుబిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

జిల్లా-వార్తలు

రైతుబిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Dec 30,2023 | 21:24

 ప్రజాశక్తి- రేగిడి :  సమాజంలో వ్యవసాయ పరిస్థితులు గండుకాలంగా ఉన్నాయని, అందుకు రైతు బిడ్డలే పారిశ్రామిక వేత్తలగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని శాస్త్రవేత్త, పల్సాస్‌ గ్రూప్‌…

సాదాసీదాగా మండల సమావేశం

Dec 30,2023 | 21:23

 ప్రజాశక్తి – జామి  :  జామి మండల పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. మండల సమస్యలు, ధాన్యం రైతుల ఇబ్బందులు చర్చకు రాకపోవడం గమనార్హం.…

ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలేవి?

Dec 30,2023 | 21:22

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యమెందుకని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు.. చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, అధికారులను నిలదీశారు. కౌన్సిల్‌…

ఐదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 30,2023 | 21:20

ప్రజాశక్తి-బొబ్బిలి  : మున్సిపల్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె ఐదోరోజు శనివారం కొనసాగింది. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడంతో కాంట్రాక్టు…

ఆందోళనలో వేతన జీవులు

Dec 30,2023 | 21:17

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన స్కీమ్‌…

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Dec 30,2023 | 21:16

ప్రజాశక్తి – చాపాడు జనవరి 24న నిర్వహించబోయే జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని చాపాడు విద్యా వనరులలో బాలికల సంరక్షణ అమలు అంశంపై మండలంలోని హైస్కూల్‌ విద్యార్థులకు…

గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Dec 30,2023 | 21:16

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  గంజాయి నిత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్‌పి ఎం.దీపికా పాటిల్‌ తెలిపారు. రహదారి భద్రతపై అవగాహన విస్తృత అవగాహన…

పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సౌకర్యాలు

Dec 30,2023 | 21:15

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులైన తాగు నీరు, టాయిలెట్లు, రాంప్‌లు, లైట్స్‌, తదితర ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్‌…

తాగునీటికి కటకట

Dec 30,2023 | 21:15

ప్రజాశక్తి – కొండాపురం చుట్టూ నీరున్నా.. మండలంలోని ప్రజలకు మాత్రం తాగునీటి కష్టాలు తప్పడంలేదు. మండలంలోని 21 గ్రామాలతోపాటు ముద్దనూరు మండలంలోని కొర్రపాడు కూడా గండికోట ప్రాజెక్టులో…