పేరుకుపోయిన బకాయిలు చెల్లించండి : యుటిఎఫ్
ప్రజాశక్తి-రాయచోటి/టౌన్ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబిర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన…
ప్రజాశక్తి-రాయచోటి/టౌన్ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబిర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన…
ప్రజాశక్తి-సాలూరు: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆక్షేపించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో…
ప్రజాశక్తి-పీలేరు ఎస్సి, ఎస్టి గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి తగిన సౌకర్యాలు సమకూర్చాలని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడఒ కార్యాలయంలో తహశీల్దార్ ధనుంజరు…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ యుటిఎఫ్ మద్దతుగా ఉంటుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ ముస్తఫా…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని…
ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలో అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. సమ్కె 16వ రోజు సోమవారం ఎంఎల్ఎ కార్యాలయాలను ముట్టడించారు. ప్రజాప్రతినిధులు స్పందించి అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘సాగు చేసే రైతును పక్కన పెట్టేశారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఆసరా లేకుండాపోయింది. గడిచిన రబీ, ప్రస్తుత ఖరీఫ్లోనూ వర్షాలకు పంట…
భీమవరం రూరల్ : సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం జెఎసి జిల్లా అధ్యక్షులు షేక్ బావాజీ ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై నిర్బంధాన్ని విడనాడి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి.గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…