జిల్లా-వార్తలు

  • Home
  • పేరుకుపోయిన బకాయిలు చెల్లించండి : యుటిఎఫ్‌

జిల్లా-వార్తలు

పేరుకుపోయిన బకాయిలు చెల్లించండి : యుటిఎఫ్‌

Dec 27,2023 | 21:20

ప్రజాశక్తి-రాయచోటి/టౌన్‌ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ జాబిర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన…

వైసిపి హయాంలో మున్సిపాలిటీలు నిర్వీర్యం

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి-సాలూరు: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆక్షేపించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో…

‘కమిటీ దృష్టికి ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలు’

Dec 27,2023 | 21:18

ప్రజాశక్తి-పీలేరు ఎస్‌సి, ఎస్‌టి గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి తగిన సౌకర్యాలు సమకూర్చాలని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడఒ కార్యాలయంలో తహశీల్దార్‌ ధనుంజరు…

ఎనిమిదో రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 | 20:51

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ యుటిఎఫ్‌ మద్దతుగా ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ ముస్తఫా…

మోకాళ్లపై నిల్చొని నిరసన

Dec 27,2023 | 20:50

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని…

ఎంఎల్‌ఎ సారూ.. మా గోడు వినరూ..!

Dec 27,2023 | 20:48

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలో అంగన్‌వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. సమ్కె 16వ రోజు సోమవారం ఎంఎల్‌ఎ కార్యాలయాలను ముట్టడించారు. ప్రజాప్రతినిధులు స్పందించి అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి…

‘సాగు’కు రుణమేదీ..!

Dec 27,2023 | 20:47

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘సాగు చేసే రైతును పక్కన పెట్టేశారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఆసరా లేకుండాపోయింది. గడిచిన రబీ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాలకు పంట…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 27,2023 | 20:38

భీమవరం రూరల్‌ : సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం జెఎసి జిల్లా అధ్యక్షులు షేక్‌ బావాజీ ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష…

కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 27,2023 | 20:35

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని విడనాడి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…